Andhra Pradesh Politics

తిరుమల నెయ్యి టెండర్ల వెనుక దాగి ఉన్న అసలు కథ ఏమిటి? ‘ఇండాపూర్’ పేరుతో జరిగిన గేమ్ ఏంటి?

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నెయ్యి టెండర్లలో 2014 నుంచి 2025 వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, ఒకే సంస్థ పేర్లు మళ్లీ మళ్లీ కనిపించడం, L1–L2 స్థితులు మారడం, 35%–65% సరఫరా ...

తిరుమల నెయ్యి కల్తీ ఆరోపణలు: భోలే బాబా డెయిరీకి అనుమతులు ఎవరి హయాంలో ఇచ్చారు?

భోలే బాబా డెయిరీ ద్వారా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ కూటమి నాయకులు, ఎల్లో మీడియ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ అధికారిక రికార్డులు చూస్తే, ఆ కంపెనీకి టెక్నికల్ అర్హతలు ఇచ్చి, ...

రామతీర్థం విగ్రహ శిరచ్ఛేదనం ఘటన: ఆరోపణల వెనుక ఉన్న నిజాలు

వైయస్సార్‌సీపీ పాలనలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరచ్ఛేదనం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ఘటనకు సంబంధించిన అధికారిక వివరాలు, తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఈ ఆరోపణలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ❌ ...

❌ నెయ్యి కొనుగోలు కమిటీ అక్రమాల ఆరోపణలు అబద్ధం — అసలు బాధ్యులు ఎవరు?

నెయ్యి కొనుగోలు కమిటీలో వైయస్సార్‌సీపీ సభ్యులను పెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ అప్పట్లో అదే కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న పార్టీలోనే ...

బంగారం చోరీ అంటూ బ్రేకింగ్ న్యూస్…అంబటి కుటుంబం చేసిన క్లారిటీ ఈ కథనాలన్నింటినీ తుడిచిపెట్టేసింది!

📰 వివరణ అంబటి రాంబాబు నివాసంలో బంగారం, వెండి చోరీ జరిగిందంటూ, అది కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సమయంలోనే జరిగిందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యింది.అయితే ...

హెలిప్యాడ్ కోసం రైతు భూమి లాక్కున్నారన్న చంద్రబాబు ఆరోపణలు తప్పుడు ప్రచారం

రికార్డులు ఏమంటున్నాయి? తాడేపల్లి భూమి వివాదంలో బయటపడిన అసలు నిజాలు తాడేపల్లి హెలిప్యాడ్ ఆరోపణల్లో చంద్రబాబు మాటలు ఎంతవరకు నిజం? హెలిప్యాడ్ కోసం రైతు భూమిని లాక్కున్నారంటూ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు ...

అంబటికి మద్దతుగా వైసీపీ ‘ఛలో గుంటూరు’… 200 కార్లతో నేతల భారీ కదలిక

అంబటి కుటుంబానికి మద్దతుగా YSR Congress Party ఆధ్వర్యంలో ఇవాళ ‘ఛలో గుంటూరు’ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుంటూరుకు బయలుదేరారు. సుమారు ...

తిరుమలని ‘ఏడుకొండలు’గా గుర్తిస్తూ అధికారిక జీవో ఇచ్చింది డా. వైఎస్‌ఆరే!

🟥 ‘ఏడుకొండలు కాదు… రెండు కొండలే’ అని గతంలోనే అన్నారు !చంద్రబాబు వ్యాఖ్యల చరిత్ర ఇదే! ఇప్పటి ప్రెస్‌మీట్‌ల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలకంటే ముందే, తిరుపతిని “ఏడుకొండలు కాదు… రెండు కొండల ప్రాంతం”గా పేర్కొంటూ ...

రాయలసీమ లిఫ్ట్ కోసం పోతిరెడ్డిపాడు గర్జన… ‘ఛలో’ పిలుపుతో వైసీపీ మహాసంగ్రామం

రాయలసీమ లిఫ్ట్ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఛలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడులో నిర్వహించిన బహిరంగ సభకు సజ్జల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ ...

₹400కి నువ్వుల నూనె కూడా రాకపోతే… ₹278కే ఆవు నెయ్యి ఎలా కొనుగోలు చేశారు? పవన్ కళ్యాణ్ ప్రశ్నలో అసలు ట్విస్ట్ ఇదే!

“₹400కి నువ్వుల నూనె రాదు” – పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యపై చర్చ నువ్వుల నూనె కిలో ధర ₹400కు చేరిన పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆవు నెయ్యి ఎలా సరఫరా ...