Andhra Pradesh News
సర్కారు కిరాతకంలో మరో లాకప్ డెత్?.. మనుబోలు పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కలకలం
పోలీసుల దెబ్బలే ప్రాణం తీశాయా?.. గడ్డి మందు తాగాడంటున్న పోలీసులు.. మనుబోలు ఘటనపై తీవ్ర ఆరోపణలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్లో ...
నోరు విప్పితే అబద్ధాలేనా? మత్స్యకారుల పరిహారంపై టీడీపీ ప్రచారం బట్టబయలు.. గణాంకాలతో బయటపడిన నిజాలు
మత్స్యకారుల కుటుంబాల పరిహారంపై టీడీపీ దుష్ప్రచారం.. చంద్రబాబు హయాంలో రూ.5 లక్షలు.. జగన్ పెంచింది రూ.10 లక్షలకు.. ఇప్పుడు మళ్లీ కోత! మత్స్యకారుల సంక్షేమంపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. చనిపోయిన మత్స్యకారుల ...
ఆక్వా రైతు ఆక్రోశం.. కౌంట్ ధరలకు కోత.. ఫీడ్ ధరలకు రెక్కలు.. బాబు సర్కార్ నిర్లక్ష్యంతో క్రాప్ హాలిడే దిశగా రైతన్నలు!
ఆక్వా రైతు ఆక్రోశం.. కౌంట్ ధరలు కుప్పకూలాయి.. ఫీడ్ రేట్లు ఆకాశాన్నంటాయి.. ప్రభుత్వం మాత్రం ప్రేక్షకపాత్రలో! ఆంధ్రప్రదేశ్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆక్వా రంగం నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు రొయ్యల ...
వాట్ ఏ విజన్.. వాట్ ఏ థాట్! రెండేళ్లలోనే రూ.3,59,157 కోట్ల అప్పులు.. ఇదేనా సంపద సృష్టి?
బాబు అప్పుల పద్దు రూ.3,59,157 కోట్లు.. రెండేళ్లలోనే రికార్డు రుణభారం, సూపర్ సిక్స్ హామీలు గాలికేనా? “వాట్ ఏ విజన్… వాట్ ఏ థాట్!” అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ...
ఎక్స్గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి.. గంగపుత్రులను గాలికొదిలేసిన బాబు సర్కార్?
సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియాను కుదించడమే కాకుండా, కోట్ల రూపాయల విలువైన ...
ఆగిన రాజధాని రైతు గుండె.. ప్రభుత్వ ఒత్తిళ్లే పద్మనాభరెడ్డి ప్రాణం తీశాయా? కుమారుడు ఉజ్వల్ సంచలన ఆరోపణలు
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, భూ స్వాధీనం వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మృతి చెందడం తీవ్ర ...
ఆర్టీసీ రూటు.. ప్రైవేటు ‘రేటు’! అస్మదీయులకే పెత్తనం.. ఆర్టీసీ ఖజానాపై భారీ భారం?
ఆర్టీసీ రూటు.. ప్రైవేటు ‘రేటు’! ఈ-బస్సుల పేరుతో అస్మదీయులకు అడ్డగోలు లాభాలా ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-బస్సుల విధానాన్ని ...
టీటీడీ ఉద్యోగాల పేరిట రూ.5 కోట్ల మోసం! నకిలీ అపాయింట్మెంట్ లెటర్లతో నిరుద్యోగుల ఆశలపై దోపిడీ
దేవుడి సేవ పేరుతో నడిచే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ఠను అడ్డం పెట్టుకుని భారీ ఉద్యోగ మోసం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. టీటీడీ అధికారిక లోగో, ఈవో సంతకాలు, ...
బాబూ.. మాట తప్పారు! అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు.. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మరోసారి ప్రభుత్వంపై పోరాట బావుటా ఎగురవేశారు. “నిలబెట్టుకోలేని హామీలు ఎందుకు ఇచ్చారు? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు?” అంటూ ...














