Andhra Pradesh News
ప్రకృతిని చెరబట్టొద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు సీరియస్ వార్నింగ్! సహజ వనరుల దోపిడీపై తీవ్ర ఆగ్రహం
ప్రభుత్వం యజమాని కాదు.. ప్రజల తరఫున ట్రస్టీ మాత్రమే: ఇసుక, మట్టి తవ్వకాలపై హైకోర్టు కీలక తీర్పు సహజ వనరుల పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ...
నాడు నంబర్–1… నేడు నంబర్–8..! నీతి ఆయోగ్ నివేదికతో బాబు సర్కారుపై వైఎస్సార్సీపీ ఫైర్
“జగన్ పాలనలో దేశంలోనే నంబర్–1… చంద్రబాబు పాలనలో నంబర్–8!” అంటూ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం, పెట్టుబడుల వాతావరణంపై వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ...
తాగించెయ్.. డబ్బులు లాగించెయ్..! టీడీపీ మద్యం సిండికేట్కు మరో కిక్కు.. 4 వేల షాపులతో రూ.40 వేల కోట్ల టార్గెట్?
ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారంపై మరోసారి తీవ్ర రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాలు టీడీపీ అనుకూల సిండికేట్ గుప్పిట్లోనే ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తుండగా, ఇప్పుడు దుకాణాల సంఖ్యను 4 ...
ఎవరు విజనరి..? ఎవరి బిజినరీ..? ప్రభుత్వ MBBS సీట్లను ప్రైవేటీకరణ దిశగా నెట్టేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యపై మరోసారి రాజకీయ రగడ మొదలైంది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గణాంకాలను ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ప్రతి 10 ...
కొనసాగుతున్న బాబు సర్కార్ అప్పులు.. ఏపీపీఎఫ్సీఎల్తో మరో రూ.2,500 కోట్ల రుణం.. విద్యుత్ సంస్థల అప్పులు రూ.34,872 కోట్లకు!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తోందన్న విమర్శలకు మరో ఉదాహరణగా తాజా పరిణామం నిలిచింది. విద్యుత్ రంగ సంస్థల కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (APPPFCL) ...
ఏపీలో మూడు పోర్టులకు భారీ భూసేకరణ.. 6,248 ఎకరాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి కోసం మొత్తం 6,248.54 ఎకరాల భూమిని సేకరించేందుకు ...
ప్రజలపై వేల కోట్ల విద్యుత్ భారం.. ఇప్పుడు అదే గొప్పగా ప్రచారమా?
ఒక చేత్తో ప్రజల జేబులు ఖాళీ చేసి… మరో చేత్తో అందులో కొంత తిరిగి ఇచ్చి తమ గొప్పలు చెప్పుకోవడం ఇదేనా పాలన? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తోంది. విద్యుత్ ...
పోలీసుల చితకబాదడంతోనే నా తమ్ముడు చనిపోయాడు.. మనుబోలు ఎస్సైపై దళిత కుటుంబం సంచలన ఆరోపణలు
నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్లో జరిగిన అనుమానాస్పద కస్టడీ మృతి తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల దాడి వల్లే తన తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడని దళిత యువకుడి సోదరి ధనమ్మ తీవ్ర ...














