వైఎస్ జగన్
“లీకుల రాజకీయం కాదు.. లీకుల చరిత్రే! చంద్రబాబు పాలనపై జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీల అంశం సంచలనంగా మారింది. ముఖ్యంగా డీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు నాయుడు పాలన ...
నిన్న పెంటయ్య.. నేడు దుర్గయ్య..! కూటమి దాష్టీకాలకు ఇంకెంతమంది బలవ్వాలి?
గొడ్డలి.. లడ్డు.. వ్యక్తిగత విమర్శలు.. రాజకీయ డ్రామాలు..! ఇవన్నీ పక్కనపెడితే ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన పెంటయ్య కుటుంబం న్యాయం ...
జగన్ను కలవొద్దంటూ ఒత్తిడి..? ఉద్యోగం ఇస్తామంటూ ఎవరు బుజ్జగించారు..?
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. ప్రమాదం జరిగి నెలలు గడిచినా నష్టపరిహారం అందకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆ ...
ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...
అమరావతి రైతులపై ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ విషప్రచారం – వాస్తవాలు ఇవే!
అమరావతి రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో జరిగిన ప్రచారంపై వైఎస్సార్సీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. అమరావతి రైతుల ...
464 కిలోమీటర్ల కారిడార్లో భారీ ముందడుగు.. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలితాల దిశగా!
విశాఖపట్నాన్ని దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన రాయ్పూర్–విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ (NH-130CD) ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుంటోంది. 464 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్లో భాగంగా ...
తరతరాల భూములు పోతే ఎలా?.. రాజధాని రైతుల ఆవేదన వెనుక ఏముంది?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూముల అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు కేంద్రబిందువైంది. రాజధాని నిర్మాణం పేరుతో తమ పచ్చని పంట భూములను బలవంతంగా తీసుకుంటున్నారని, తమ ప్రమేయం లేకుండానే లేఅవుట్లు వేసి ...
ఇసుకపై ఎవరి మాయాజాలం? బయటపడుతున్న కోట్ల రూపాయల దందా కథ!
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అంశం మరోసారి రాజకీయ దుమారానికి కేంద్రంగా మారింది. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. కొన్ని పత్రికలు మాత్రం గత ...
మెగా డీఎస్సీపై సంచలన ఆరోపణలు.. ప్రభుత్వం సమాధానం చెబుతుందా?
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై ఇప్పుడు తీవ్ర వివాదం చెలరేగుతోంది. వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మెరిట్ లిస్టులు, స్పోర్ట్స్ ...
జగన్పై చెప్పినవన్నీ నిజాలేనా? ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వాస్తవాలు!
ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఐదేళ్లుగా జగన్పై ఎన్నో ఆరోపణలు, కథనాలు, ప్రచారాలు వినిపించాయి.అవి అప్పట్లో పెద్ద సంచలనాలుగా మారాయి. కానీ ఇప్పుడు వాటిలో కొన్ని విషయాలు తిరిగి చర్చకు ...














