వైఎస్ జగన్
ఎక్స్గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి.. గంగపుత్రులను గాలికొదిలేసిన బాబు సర్కార్?
సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియాను కుదించడమే కాకుండా, కోట్ల రూపాయల విలువైన ...
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతి.. 100 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్, వైద్య కళాశాలలపై మళ్లీ రాజకీయం
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 2026-27 విద్యా సంవత్సరానికి 100 ఎంబీబీఎస్ సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి లభించింది. దీంతో వెనుకబడిన ప్రాంతంలో ప్రభుత్వ వైద్య ...
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం.. జగన్ కృషి ఫలించిందా?
పల్నాడు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది. ...
బతికొచ్చిన మత్స్యకారుడిని ఎందుకు పట్టించుకోలేదు?.. జగన్ ప్రశ్నతో ప్రభుత్వంపై విమర్శలు
రూ.50 లక్షల పడవ మునిగింది.. బతికొచ్చిన చిన్నాకు సాయం ఏది?.. ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ విశాఖ సముద్రంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోగా, ప్రాణాలతో బయటపడిన ...
“మావిగన్”పై రాధాకృష్ణ విమర్శలు.. ఒక్కో వాదనను చీల్చిచెండాడుతున్న వైసీపీ శ్రేణులు!
“మావిగన్”పై ABN రాధాకృష్ణ విమర్శలకు వైసీపీ కౌంటర్.. ‘అమరావతే సరైందా?’ అంటూ ఎదురుదాడి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తాజా వీకెండ్ కామెంట్లో “మావిగన్” (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మెగా రీజియన్) ప్రతిపాదనపై చేసిన ...
ప్రశ్నించే గొంతును నొక్కేయడానికేనా పోలీసు వ్యవస్థ? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆగ్రహం.. ‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ ఎక్స్లో సంచలన పోస్టు
ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ పని తీరు అత్యంత ప్రమాదకర దిశగా సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు, ...
కడప ఉక్కు పరిశ్రమకు పునాదులు ఎవరు వేశారు? జగన్ సంచలన వ్యాఖ్యలు.. క్రెడిట్ కోసం ఇప్పుడు పోటీ ఎందుకు?
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభోత్సవం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభమైన వేళ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...
“మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్కు శ్రీకారం”.. జగన్కు జేఎస్డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ బహిరంగ ధన్యవాదాలు
కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్పై రాజకీయంగా జరుగుతున్న చర్చలకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ చేసిన ఒక్క ట్వీట్తోనే కొత్త మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ...
టీడీపీ పైశాచికానికి అబల బలి.. ఏడాదిన్నర నరకయాతన తర్వాత చంద్రకళ మృతి.. వేధింపులు, దాడులు, రాజకీయ అండతో తప్పించుకున్న కీచకులపై కుటుంబం ఆగ్రహం
కళ్యాణదుర్గంలో సంచలనం.. టీడీపీ నేత వేధింపులు, దాడులు, సీఎం సహాయనిధికీ అడ్డుకట్ట.. చివరకు ప్రాణాలు కోల్పోయిన చంద్రకళ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన చంద్రకళ మృతి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు ...
ప్రైవేటుకు ‘సంజీవని’.. సర్కారు వైద్యానికి సమాధి! రూ.వందల కోట్ల ప్రజాధనం ప్రైవేట్ చేతుల్లోకేనా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య రంగంపై మరోసారి తీవ్ర రాజకీయ చర్చ మొదలైంది. “సంజీవని” పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ఆరోగ్య కార్యక్రమంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను మరింత బలోపేతం ...













