వైఎస్ జగన్
ఆక్వా రైతులపై దాడి ఆపాలి.. ఫీడ్ ధరలు తగ్గించకపోతే రైతులతో కలిసి వీధుల్లోకి వస్తాం: జగన్
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఫీడ్ ధరల పెంపుతో నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా ...
భూములపై బాబు బాదుడు..! జగన్ ఇచ్చిన హక్కులకు తూట్లు.. 22ఏ పేరుతో 20 లక్షల ఎకరాలు బందీ?
“నా భూమి నాదేనా?” అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది రైతులు, పేదలు, భూ యజమానుల నోట వినిపిస్తోంది. ఒకప్పుడు భూ హక్కులు కల్పించి పేదలను పట్టాదారులుగా నిలబెట్టిన వ్యవస్థను ప్రస్తుత ...
మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్? చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటాడుతున్న ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్లో లక్షలాది నిరుద్యోగ యువత ఆశలతో నిర్వహించిన మెగా డీఎస్సీ ఇప్పుడు తీవ్ర వివాదాల కేంద్రంగా మారింది. పారదర్శక నియామకాల పేరుతో జరిగిన ప్రక్రియలో అనేక అనుమానాలు, ఆరోపణలు, వివాదాస్పద నిర్ణయాలు వెలుగులోకి ...
రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు: జగన్ ఫైర్, ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తీవ్ర దాడి
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ...
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో భారీ కుంభకోణమా? 270 మందికి బ్యాక్డోర్ టీచర్ ఉద్యోగాలంటూ జగన్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హతలు లేని వారికి టీచర్ ఉద్యోగాలు కల్పించారని, మొత్తం ప్రక్రియ వెనుక భారీ అవకతవకలు జరిగాయని ...
“లీకుల రాజకీయం కాదు.. లీకుల చరిత్రే! చంద్రబాబు పాలనపై జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీల అంశం సంచలనంగా మారింది. ముఖ్యంగా డీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు నాయుడు పాలన ...
నిన్న పెంటయ్య.. నేడు దుర్గయ్య..! కూటమి దాష్టీకాలకు ఇంకెంతమంది బలవ్వాలి?
గొడ్డలి.. లడ్డు.. వ్యక్తిగత విమర్శలు.. రాజకీయ డ్రామాలు..! ఇవన్నీ పక్కనపెడితే ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన పెంటయ్య కుటుంబం న్యాయం ...
జగన్ను కలవొద్దంటూ ఒత్తిడి..? ఉద్యోగం ఇస్తామంటూ ఎవరు బుజ్జగించారు..?
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. ప్రమాదం జరిగి నెలలు గడిచినా నష్టపరిహారం అందకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆ ...
ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...
అమరావతి రైతులపై ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ విషప్రచారం – వాస్తవాలు ఇవే!
అమరావతి రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో జరిగిన ప్రచారంపై వైఎస్సార్సీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. అమరావతి రైతుల ...














