వైఎస్ జగన్
క్రాంతికుమార్ మృతి కేసు వెనుక పెద్ద కుట్రా? రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందంటూ జగన్ సంచలన ఆరోపణలు
పోలీసులను రాజకీయ ఆయుధంగా మార్చారా? క్రాంతికుమార్ మరణంపై ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, పోలీసులు చట్టాన్ని అమలు చేసే వ్యవస్థగా కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే ...
దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై చంద్రబాబు మౌనం ఎందుకు? సీఎం వైఖరిని బహిర్గతం చేయాలని జగన్ సవాల్
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలా? చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ జగన్ ఫైర్ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి రాజకీయ చర్చల్లోకి తెచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ...
అమరావతికి జగన్ చెక్ పెట్టారా?.. ‘మావిగన్’ అస్త్రంతో కూటమికి బిగ్ ఛాలెంజ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి ఎన్నికల కేంద్రబిందువుగా మారుతోంది. అధికార కూటమి “అమరావతే ఏకైక రాజధాని” అంటూ ముందుకెళ్తుంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు “మావిగన్ ...
“మావిగన్ రాజధానికి మేం కట్టుబడి ఉన్నాం”.. జగన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “మావిగన్ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) రాజధానికి మేం కట్టుబడి ఉన్నాం” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా ...
“రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది.. మహిళలు, చిన్నారులు, దళితులకు రక్షణ ఎక్కడ? ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆగ్రహం”
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, రాష్ట్రం నేరాలకు అడ్డాగా మారిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలు, గర్భిణులు, చిన్నారులు, దళితులు, జర్నలిస్టులు.. ...
18 నెలలుగా సీసీ ఫుటేజ్పై మౌనం ఎందుకు? ప్రభుత్వాన్ని నిలదీస్తూ జగన్ సంచలన ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సీసీ ఫుటేజ్ (CC Footage) వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. “18 ...
కేంద్ర బడ్జెట్తో ఏపీకి భారీ దెబ్బ.. అమరావతి కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారా? జగన్ ఫైర్!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని, ...
ప్రభుత్వాన్ని నడుపుతున్నారా.. గూండాల రాజ్యం నడుపుతున్నారా? – చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపాటు
అమరావతి పేరుతో అవినీతి, దౌర్జన్యాలు, రైతులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అమరావతి అంశం తీవ్ర చర్చకు దారితీసింది. రాజధాని ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ...
సమర్థించనంటూనే వత్తాసు..! జగన్ను దూషించిన ఎమ్మెల్యేకు పవన్ గ్రీన్ సిగ్నలా? ప్రత్యర్థులపై ఎదురుదాడికి పార్టీకి పిలుపు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ...
‘రప్ప రప్ప’ ఫ్లెక్సీకి రాజ్యమే కదిలింది… లాకప్ డెత్లకు మాత్రం కూటమి నోరు ఎందుకు మూసుకుంది?
ఒకప్పుడు వైఎస్ జగన్ సభలో ఓ యువకుడు “రప్ప రప్ప” అంటూ సినిమా డైలాగ్ రాసిన ఫ్లెక్సీ పట్టుకున్నాడంటే… రాష్ట్ర రాజకీయాలే ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకు… మంత్రుల నుంచి ...














