చంద్రబాబు నాయుడు
భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత ఎవరిది..? రిబ్బన్ కటింగ్లా.. లేక మూడేళ్ల భూసేకరణ, పరిహారం, అనుమతుల పోరాటమా?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ఇప్పుడు రాజకీయ ఘనతల పోటీకి కేంద్రబిందువుగా మారింది. విమానాశ్రయం వద్దకు వెళ్లి రిబ్బన్లు కత్తిరించడం, సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు దిగడం సులభమే. కానీ వేలాది ...
బాధితుల గడపకు వెళ్లిన జగన్.. బాధితులనే గడప తొక్కించిన చంద్రబాబు.. ఇద్దరూ ఎలా ఒకటవుతారు?
రాజకీయాల్లో మాటలు కాదు.. కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల నాయకుడు ఎలా స్పందించాడన్నదే చరిత్రలో నిలిచిపోతుంది. కన్నబిడ్డ కనిపించక ఆవేదనతో కుమిలిపోతున్న కుటుంబం వద్దకు వెళ్లి వారి కన్నీరు తుడవడం ఒక నాయకత్వం. ...
రెండేళ్లలో రూ.3.60 లక్షల కోట్ల అప్పులు.. అభివృద్ధి ఎక్కడ? జగన్ పేరు జపించడమే కూటమి పాలనా ఎజెండానా? – బొత్స సత్యనారాయణ ఫైర్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధిస్తోంది. శాసన మండలి విపక్ష నేత బొత్స ...
అమరావతి ఖర్చుల గుట్టు విప్పిన కేంద్రం? రూ.5 వేల భవనాలు కడుతున్న కేంద్రం.. రూ.18 వేల లెక్కలు చూపుతున్న రాష్ట్రం!
అమరావతి నిర్మాణ వ్యయాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా లెక్కలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ...
“లీకుల రాజకీయం కాదు.. లీకుల చరిత్రే! చంద్రబాబు పాలనపై జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీల అంశం సంచలనంగా మారింది. ముఖ్యంగా డీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు నాయుడు పాలన ...
రాజ్యసభ సీటు ఎవరికోసం? సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి సాగిన రాజకీయ లెక్కలు!
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన తాజా నామినేషన్లు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ప్రాతినిధ్యం అంటూ ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పుకునే రాజకీయ పార్టీలు, ...
టీడీపీకి 8 శాతం ఓట్లు పెరిగాయా..? గ్రౌండ్లో కనిపిస్తున్నది మాత్రం పూర్తి భిన్నమా!
టీడీపీకి 8 శాతం ఓటింగ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ పుల్లట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ...
ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...
ఏపీ డిజిటల్ కార్పొరేషన్కు రూ.40.22 కోట్లు.. టీడీపీ సర్కార్ నిర్ణయంపై రాజకీయ చర్చ
ఏపీ డిజిటల్ కార్పొరేషన్కు రూ.40.22 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (APDC)కు రూ.40.22 కోట్ల నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మరియు డిజిటల్ మీడియా ద్వారా ప్రచార ...
జగన్నామ మహానాడు! ట్రాక్ రికార్డు ముఖ్యం… లక్స్ – లైఫ్బాయ్ పోలికలు కావు
తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసింది. అధికార పార్టీ నాయకులు తమ రెండేళ్ల పాలన విజయాలను ప్రజల ముందు ఉంచుతారని చాలామంది ఆశించారు. కానీ మహానాడు వేదికపై జరిగిన ప్రసంగాలను గమనిస్తే, ప్రభుత్వ ఘనతల ...














