చంద్రబాబు నాయుడు
లిక్కర్ స్కాం నిజంగా ఎవరి హయాంలో జరిగింది? ఇప్పుడు వస్తున్న ఆరోపణల వెనుక ఉన్న ప్రశ్న ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కాం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా కొందరు కీలక వ్యక్తులకు లిక్కర్ స్కాంలో సంబంధాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ...
అమరావతిలో జయశంకర్ సార్ విగ్రహం.. చంద్రబాబు ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందా?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్మారకార్థం అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఫోరమ్ ...
రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలన: రాష్ట్రంలోని పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి ఇదేనా?
రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలన ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘ సముద్ర తీరం ఉండటంతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతులుగా పరిగణించబడుతున్నాయి. మత్స్యకారుల జీవనోపాధి, ఎగుమతుల పెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి ...
రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలన రాష్ట్రంలో: స్కాములు, దోపిడీలు, అధికార దుర్వినియోగం ఆరోపణలు
చంద్రబాబు వెన్నుపోటు పాలన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ పాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల కోతలు, ప్రజలపై పెరిగిన ఆర్థిక భారం, అధికార ...
రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలన రాష్ట్రంలో: హామీలు, రాజకీయ వివాదాలు, హింసాత్మక ఘటనలపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలు, వివిధ వర్గాల ప్రజల నుంచి అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీల అమలు, రాజకీయ పరిణామాలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడుల ...
వెన్నుపోటు పాలనకు రెండేళ్లు.. “బాబు ష్యూరిటీ” నుంచి “మోసం గ్యారెంటీ” వరకూ..?
ఎన్నికల హామీలు.. ప్రజల్లో పెరిగిన అంచనాలు 2024 ఎన్నికల ముందు “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” అంటూ ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ...
రెండేళ్ల వెన్నుపోటు పాలనకు… ఐదేళ్ల సంక్షేమ పాలనకు మధ్య తేడా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చ సంక్షేమ పాలన గురించే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు, గణాంకాలు ఒక విషయాన్ని బలంగా చెబుతున్నాయి —“జగన్ హయాంలో ప్రజలకు నేరుగా లబ్ధి కనిపించింది… ...
ఆహార భద్రతకే ల్యాబ్లు లేవు..! మరి లక్షల కోట్ల అమరావతి ఎవరి కోసం..?
ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ రాష్ట్ర విభజన తర్వాత “అనుభవజ్ఞుడు”, “విజన్ ఉన్న నాయకుడు” అంటూ ప్రజలు రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం… ఇప్పటికీ ప్రజల ఆరోగ్య భద్రతకు అవసరమైన ఫుడ్ సేఫ్టీ ...
అమరావతిలో 58 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా?
అమరావతి రాజధాని నిర్మాణంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా “ఐకానిక్” పేరుతో నిర్మించబోతున్న భారీ సచివాలయ భవనం పరిమాణం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది. సామాజిక కార్యకర్త పురుషోత్తం రెడ్డి విడుదల ...
క్యాబినెట్ పొదుపు నిర్ణయాలు ప్రజలకేనా?.. లోకేష్ రష్యా టూర్పై రాజకీయ దుమారం
లోకేష్ రష్యా టూర్ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఖర్చులను తగ్గించేందుకు, అవసరం లేని విదేశీ పర్యటనలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మంత్రులు, అధికారుల విదేశీ ప్రయాణాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా క్యాబినెట్ ...














