చంద్రబాబు నాయుడు
కొందరికే ‘తల్లికి వందనం’.. మిగిలిన 22.65 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ..? మద్యం ఆదాయం పెంచి.. సంక్షేమానికి కోతేనా?
“అందరి తండ్రులకి ఇంధనం… కొందరి తల్లులకే వందనం..!“ ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హ ...
బాబూ.. మాట తప్పారు! అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు.. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మరోసారి ప్రభుత్వంపై పోరాట బావుటా ఎగురవేశారు. “నిలబెట్టుకోలేని హామీలు ఎందుకు ఇచ్చారు? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు?” అంటూ ...
ఉత్తిపుణ్యానికే రూ.1,111 కోట్ల భూ పందేరం? విశాఖలో విలువైన 9.39 ఎకరాలపై బాబు సర్కారు ‘పక్కా స్కెచ్’!
విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ భూములపై మరోసారి వివాదం చెలరేగింది. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1,111 కోట్లకు పైగా ధర చేసే 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని, కేవలం రూ.199.96 కోట్ల ...
ప్రైవేటుకు ‘సంజీవని’.. సర్కారు వైద్యానికి సమాధి! రూ.వందల కోట్ల ప్రజాధనం ప్రైవేట్ చేతుల్లోకేనా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య రంగంపై మరోసారి తీవ్ర రాజకీయ చర్చ మొదలైంది. “సంజీవని” పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ఆరోగ్య కార్యక్రమంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను మరింత బలోపేతం ...
దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై చంద్రబాబు మౌనం ఎందుకు? సీఎం వైఖరిని బహిర్గతం చేయాలని జగన్ సవాల్
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలా? చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ జగన్ ఫైర్ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి రాజకీయ చర్చల్లోకి తెచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ...
డబుల్ ఇంజిన్ కాదు… ట్రబుల్ ఇంజిన్ సర్కారా? ఏపీకి ఉపాధి కూలి పెంపు కేవలం రూ.5… మరి చక్రాలు ఎక్కడ తిరుగుతున్నాయి?
“డబుల్ ఇంజిన్ ప్రభుత్వం… కేంద్రంలో మా మాటకు విలువ ఉంది… ఢిల్లీలో చక్రాలు తిప్పుతున్నాం…” అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్రం ప్రకటించిన తాజా ఉపాధి హామీ కూలి రేట్లు గట్టి ...
హెరిటేజ్ మిల్క్ పౌడర్ తిరుమలకు అమ్మింది.. ఇప్పుడు భక్తి మాటలా? వైరల్ అవుతున్న పాత టెండర్ మళ్లీ చర్చలోకి!
“తిరుమల పవిత్రత గురించి మాట్లాడే ముందు.. మీ హెరిటేజ్ కంపెనీ చేసిన వ్యాపారం గుర్తుందా?” అంటూ సోషల్ మీడియాలో మరోసారి పాత టెండర్ పత్రం వైరల్ అవుతోంది. ఆ పత్రంలో Heritage Foods ...
మేఘాకు 300 ఎకరాలు.. ఎకరానికి రూ.4 కోట్ల విలువైన భూమిని రూ.10 లక్షలకే అప్పగించారా?
రాజధాని సమీపంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై సంచలన నిర్ణయం.. మేఘా గ్రూప్కు భారీ భూ కేటాయింపుపై రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల కేటాయింపుపై మరోసారి తీవ్ర రాజకీయ చర్చ ...
అయోధ్య నిధుల గోల్మాల్పై చంద్రబాబు, పవన్ ఎందుకు మౌనం? అయోధ్యకు పాదయాత్ర చేయాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్
అయోధ్య రామాలయ నిర్మాణానికి వచ్చిన రూ.వందల కోట్ల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర ...














