ఏపీ రాజకీయాలు
హోం శాఖ మన చేతుల్లో లేదట.. కానీ పంచాయతీల పరిస్థితికి బాధ్యత ఎవరిది? ఈనాడు వేసిన సైలెంట్ పంచ్ ఇదేనా!
రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడం సులభం. కానీ ప్రజలు అడిగేది ఒక్కటే… మీ చేతిలో ఉన్న శాఖలు ఎలా నడుస్తున్నాయి? గ్రామ పంచాయతీలు ఆర్థికంగా కుదేలైపోతే, ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రాకపోతే, అత్యవసర ...
“ఏరు దాటే వరకు అన్నీ మనవే… ఏరు దాటాక ‘నా శాఖ కాదు’నా? పవన్ కళ్యాణ్ను వెంటాడుతున్న పాత ప్రశ్నలే!”
ప్రతిపక్షంలో సకల శాఖలు తనవేనన్న పవన్… అధికారంలో ‘నా పరిధిలో లేదు’ అంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోని ప్రతి అంశంపై స్పందిస్తూ, రైతు నుంచి విద్యార్థి వరకు, మహిళ నుంచి నిరుద్యోగి వరకు ...
హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్లో భయపాలన? రెడ్బుక్ రాజ్యంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా?
ఆంధ్రప్రదేశ్లో చట్టపాలన కనుమరుగై, భయం రాజ్యమేలుతోందా? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థే భయానికి ప్రతీకగా మారిందా? రాజకీయ కక్షసాధింపునకు అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారా? మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ...
బాధితుల గడపకు వెళ్లిన జగన్.. బాధితులనే గడప తొక్కించిన చంద్రబాబు.. ఇద్దరూ ఎలా ఒకటవుతారు?
రాజకీయాల్లో మాటలు కాదు.. కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల నాయకుడు ఎలా స్పందించాడన్నదే చరిత్రలో నిలిచిపోతుంది. కన్నబిడ్డ కనిపించక ఆవేదనతో కుమిలిపోతున్న కుటుంబం వద్దకు వెళ్లి వారి కన్నీరు తుడవడం ఒక నాయకత్వం. ...
‘ప్రిజనర్’ అంటూ జగన్పై సెటైర్లు.. మరి ఈ పనులన్నీ చేసింది ఎవరు? లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్!
“ప్రిజనర్కు విజనరీకి తేడా ఉంటుంది.. బెంగళూరులో ఉండే జగన్కు ఏం తెలుస్తుంది” అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ...
భూములపై బాబు బాదుడు..! జగన్ ఇచ్చిన హక్కులకు తూట్లు.. 22ఏ పేరుతో 20 లక్షల ఎకరాలు బందీ?
“నా భూమి నాదేనా?” అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది రైతులు, పేదలు, భూ యజమానుల నోట వినిపిస్తోంది. ఒకప్పుడు భూ హక్కులు కల్పించి పేదలను పట్టాదారులుగా నిలబెట్టిన వ్యవస్థను ప్రస్తుత ...
ఆరోగ్యశ్రీపై సత్యకుమార్ వ్యాఖ్యలు.. కానీ ప్రజల ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు?
ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్యశ్రీ అమలుపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ...
రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు: జగన్ ఫైర్, ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తీవ్ర దాడి
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ...
అమరావతి ఖర్చుల గుట్టు విప్పిన కేంద్రం? రూ.5 వేల భవనాలు కడుతున్న కేంద్రం.. రూ.18 వేల లెక్కలు చూపుతున్న రాష్ట్రం!
అమరావతి నిర్మాణ వ్యయాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా లెక్కలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ...
రాజ్యసభ సీటు ఎవరికోసం? సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి సాగిన రాజకీయ లెక్కలు!
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన తాజా నామినేషన్లు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ప్రాతినిధ్యం అంటూ ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పుకునే రాజకీయ పార్టీలు, ...














