ఏపీ రాజకీయాలు
ప్రశ్నించే గొంతును నొక్కేయడానికేనా పోలీసు వ్యవస్థ? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆగ్రహం.. ‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ ఎక్స్లో సంచలన పోస్టు
ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ పని తీరు అత్యంత ప్రమాదకర దిశగా సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు, ...
నాడు-నేడు గొప్పలు… నేడు బడులు వెలవెల! కేంద్ర విద్యాశాఖ నివేదికతో ఏపీ విద్యా వ్యవస్థపై బట్టబయలైన నిజాలు..!
గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో “నాడు-నేడు”, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్రూమ్లు, ట్యాబ్లు, మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా మార్చామని భారీ ప్రచారం ...
ప్రైవేటుకు ‘సంజీవని’.. సర్కారు వైద్యానికి సమాధి! రూ.వందల కోట్ల ప్రజాధనం ప్రైవేట్ చేతుల్లోకేనా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య రంగంపై మరోసారి తీవ్ర రాజకీయ చర్చ మొదలైంది. “సంజీవని” పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ఆరోగ్య కార్యక్రమంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను మరింత బలోపేతం ...
యూట్యూబర్కు ఒక చట్టం… మీడియా పెద్దలకు మరో చట్టమా? ప్రజాస్వామ్యంలో ఈ డబుల్ స్టాండర్డ్ ఎంతకాలం?
ఒకే మాట… ఇద్దరు వ్యక్తులు… కానీ రెండు రకాల చట్టాలా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. చట్టం నిజంగా అందరికీ సమానంగా వర్తిస్తుందా? లేక అధికారానికి దగ్గరగా ...
డబుల్ ఇంజిన్ కాదు… ట్రబుల్ ఇంజిన్ సర్కారా? ఏపీకి ఉపాధి కూలి పెంపు కేవలం రూ.5… మరి చక్రాలు ఎక్కడ తిరుగుతున్నాయి?
“డబుల్ ఇంజిన్ ప్రభుత్వం… కేంద్రంలో మా మాటకు విలువ ఉంది… ఢిల్లీలో చక్రాలు తిప్పుతున్నాం…” అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్రం ప్రకటించిన తాజా ఉపాధి హామీ కూలి రేట్లు గట్టి ...
మనోళ్లే.. ఇచ్చేయండి! డబ్బు కట్టకపోయినా రిజిస్ట్రేషన్లా? భూములపై చంద్రబాబు సర్కార్ కొత్త ఆట!
డబ్బు చెల్లించకపోయినా భూములు సొంతం.. జీవో 395తో భూ కేటాయింపు నిబంధనలకు తూట్లు? ఆంధ్రప్రదేశ్లో భూ వ్యవహారాలపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ ...
హైకోర్టు ఆగ్రహం.. “రాష్ట్రం రావణ కాష్టం కావాలా?” – చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు
మాజీ మంత్రి కొడాలి నానిపై 2021లో నమోదైన కేసులో ఐదేళ్ల తర్వాత ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తే కోర్టు చూస్తూ ఊరుకోదని ...
అమరావతి… అందరి రాజధానా? లేక కొందరి కోటనా?
“రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరిదీ కావాలి… కానీ అమరావతి నిజంగా అందరికీ చెందిందా?” అనే ప్రశ్న మళ్లీ రాజకీయ వేదికలపై వినిపిస్తోంది. ఒకప్పుడు మహిళా పోలీసులను అవమానించిన ఘటనలు… ఇప్పుడు విధుల్లో ఉన్న ...
ప్రభుత్వ ఆస్తులు ‘ఫర్ సేల్’నా? రామాయపట్నం పోర్టు నుంచి ఆర్టీసీ, మెడికల్ కాలేజీల వరకు ప్రైవేటీకరణ ఆరోపణలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ...
వైసీపీని చూసి ఇంత భయమా లోకేష్?.. కూటమి కాపాడుకోవాలన్న మాట వెనుక అసలు కారణం ఇదే!
వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేదా?.. లోకేష్ వ్యాఖ్యలే నిజాన్ని బయటపెట్టాయి! “వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కొనసాగాలి” అని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ...














