ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వైద్యం, రవాణా ప్రైవేటీకరణపై కాన్సెప్ట్ ఫీచర్డ్ ఇమేజ్

ప్రజలకు దూరమవుతున్న విద్య, వైద్యం, రవాణా… ఈ మార్పుల వెనుక అసలు కథ ఏంటి..?

ప్రభుత్వాలు బడులు ఎందుకు నడుపుతాయి..?ఎందుకు ఆసుపత్రులను నిర్వహిస్తాయి..?ఎందుకు రవాణా వ్యవస్థలను తమ ఆధీనంలో ఉంచుకుంటాయి..? దీనికి ఒక ముఖ్యమైన సామాజిక కారణం ఉంది. విద్య, వైద్యం, రవాణా వంటి ప్రాథమిక అవసరాలు పూర్తిగా ...

ఆర్టీసీ ప్రైవేట్ డిపోల వివాదం ఫీచర్డ్ ఇమేజ్

“12 డిపోలు ప్రైవేట్ చేతుల్లోకి..? ఆర్టీసీపై పెరుగుతున్న అనుమానాలు!”

కార్పొరేట్‌కు దారాదత్తం చేసేందుకు పక్కా కూట్రతో ఆర్టీసీ నిర్వీర్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ-బస్సుల ...

శ్రీవాణి ట్రస్ట్ 400 కోట్ల లూటీ ఆరోపణలపై తిరుమల టీటీడీ వివాదం

400 కోట్ల శ్రీవాణి సొమ్ము లూటీ..? ఇప్పుడు ఎందుకు మౌనం..?

శ్రీవారి దర్శనాలపై కొత్త వివాదం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శన టికెట్ల కేటాయింపులపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. టీటీడీ మాజీ ...

జగన్ పాలనలో ఏపీ నియామక పరీక్షల్లో పేపర్ లీకులు లేకుండా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ

“అనుభవం లేదన్నారు… కానీ జగన్ హయాంలో ఒక్క పరీక్ష పత్రం కూడా లీక్ కాలేదా?”

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు వరుసగా వెలుగులోకి వస్తున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 మధ్య నిర్వహించిన భారీ స్థాయి నియామక పరీక్షలపై ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా ...

కడప మోడల్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం ఫ్యాక్ట్ చెక్

కడప మోడల్ ఎమ్మె ల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారాలు.. అసలు నిజాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఫ్యాక్ట్ చెక్ చర్చకు దారి తీసిన అంశంగా కడప జిల్లా రాజకీయాలు మారాయి. ముఖ్యంగా కడప మోడల్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ రెడ్డిపై కొన్ని ఎల్లో మీడియా ...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మహిళల వ్యాఖ్యలపై రాజకీయ ప్రశ్నలు

మహిళలను లాగేస్తారంటారా ప‌వ‌న్..? అయితే మీ పాల‌న‌లో న్యాయం ఎక్కడ?

30 వేల మంది మహిళలు మిస్సింగ్ అన్న ప‌వ‌న్.. రెండేళ్ల‌లో 30 మందిని అయినా వెతికారా? డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ...

భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూముల స్వాధీనంపై పరిహారం కోరుతున్న రైతులను జేసీబీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం

పరిహారం కోరిన రైతులకు జేసీబీ శిక్షా..? భోగాపురంలో కలిచివేస్తున్న దృశ్యాలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం భూముల సేకరణ చేపట్టిన నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు రావాల్సిన న్యాయమైన పరిహారం ...

ఉక్కు వంతెన ప్రాజెక్ట్ ఆలస్యంపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు

ఉక్కు వంతెన వెనుక అసలు కథ ఏంటి..? కోట్ల ఖర్చు.. కానీ ఇంకా పూర్తి కాలేదేంటి..?

ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ, ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఇప్పుడు వివాదంగా మారింది. ప్రభుత్వాలు మారినా… ...

సమైక్యత పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజా సమస్యలను పక్కన పెడుతున్నారనే అంశంపై రాజకీయ ఫీచర్డ్ ఇమేజ్

“సమైక్యత” కొత్త నినాదమా… లేక ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా?

అవసరానికి అనుగుణంగా కులం, మతం, ప్రాంతం, భావోద్వేగాలను వాడుకుంటూ రాజకీయాలు చేసిన నాయకులు… ఇప్పుడు ఒక్కసారిగా “సమైక్యత” గురించి మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై ఈ ...

భూ సమన్వయం పేరుతో రైతుల భూములపై పెరుగుతున్న రాజకీయ వివాదాన్ని చూపించే ప్రతీకాత్మక చిత్రం

భూములపై కొత్త గాలం.. ‘సమన్వయం’ పేరిట సాగుతున్న అసలు ఆట ఏంటి..?

రాష్ట్రంలో “భూ సమన్వయం” పేరుతో జరుగుతున్న చర్యలు ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికే దారితీస్తున్నాయి. రైతుల భూములకు రక్షణ కల్పిస్తామంటూ ప్రారంభమైన ప్రక్రియ, చివరకు పేదల భూములపై కన్నేసిన కొత్త వ్యవస్థగా మారుతోందన్న ...