ఆంధ్ర పోలిటిక్స్
భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత ఎవరిది..? రిబ్బన్ కటింగ్లా.. లేక మూడేళ్ల భూసేకరణ, పరిహారం, అనుమతుల పోరాటమా?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ఇప్పుడు రాజకీయ ఘనతల పోటీకి కేంద్రబిందువుగా మారింది. విమానాశ్రయం వద్దకు వెళ్లి రిబ్బన్లు కత్తిరించడం, సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు దిగడం సులభమే. కానీ వేలాది ...
కంచె… చేను మేస్తే ఎలా!? సీసీటీవీలను మాయం చేసే వ్యవస్థలు న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా?
చట్టాన్ని కాపాడేవారే సాక్ష్యాలను తుడిచేస్తే… ప్రజలు ఎవరిని నమ్మాలి? ఒక ఏటీఎంలో దొంగతనం జరిగినా… ఒక బ్యాంకులో చోరీ జరిగినా… రోడ్డుపై ప్రమాదం జరిగినా… హత్య జరిగినా… పోలీసులు ముందుగా వెతికేది సీసీటీవీ ...
కాపు యువకుడు గాదె సాయికృష్ణ మరణం.. ఎన్నికల ముందు కాపులు గుర్తొచ్చారు.. ఇప్పుడు ఎందుకు మౌనం?
ఆంధ్రప్రదేశ్లో కాపు యువకుడు గాదె సాయికృష్ణ మరణం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికులు, వివిధ వర్గాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల ముందు కాపు ...
గంగమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు సీరియస్.. “దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ వెంటనే మా ముందుంచండి”
దళిత మహిళ మాల గంగమ్మ లాకప్ డెత్ కేసు మరింత సంచలనంగా మారుతోంది. గంగమ్మ మృతికి ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న బేగరి దుర్గప్ప ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ...
‘అమృత్ 2.0’ పేరుతో రూ.5,513 కోట్ల దోపిడీ? టెండర్లను గంపగుత్తగా కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు!
ప్రజలకు తాగునీరు, మురుగునీటి శుద్ధి సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘అమృత్ 2.0’ పథకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీ వివాదానికి కేంద్రబిందువైంది. రూ.5,513.07 కోట్ల విలువైన పనులను పోటీ లేకుండా ఐదు పెద్ద కాంట్రాక్టు ...
పోలవరంలో ‘కట్టప్ప’ లూటీ! మట్టిలో రూ.350 కోట్ల దోపిడీ.. జాతీయ ప్రాజెక్టును కొల్లగొట్టిందెవరు?
దేశానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ కలల ప్రాజెక్టు పోలవరం. కోట్లాది మంది రైతుల భవిష్యత్తు, రాష్ట్ర సాగునీటి అవసరాలు, అభివృద్ధి ఆశలతో ముడిపడిన ఈ జాతీయ ప్రాజెక్టు ఇప్పుడు మరో సంచలన ఆరోపణతో ...
వక్ఫ్ భూములపై పంజా..! ప్రభుత్వ కార్యాలయాల కోసం 19.14 ఎకరాల కేటాయింపుపై తీవ్ర వివాదం
ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ భూముల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. వక్ఫ్బోర్డును కేవలం రబ్బర్ స్టాంప్గా మార్చి, ప్రభుత్వ అవసరాల పేరుతో ముస్లిం సమాజానికి చెందిన వక్ఫ్ ఆస్తులను ఇతర అవసరాలకు మళ్లించే ...
రూ.100 కోట్ల భూమి కబ్జా?.. రికార్డులు మార్చి డెవలపర్లకు అప్పగించారంటూ సంచలన ఆరోపణలు
రూ.100 కోట్ల భూమిపై కన్ను?.. నిషేధిత జాబితా నుంచి డెవలపర్ల చేతికి.. ఎమ్మెల్యే, మంత్రి అనుచరులపై రిటైర్డ్ ఆర్టీవో తీవ్ర ఆరోపణలు ఇంట్రో తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలోని సుమారు ...
ఏపీకీ ఓ కేజీఎఫ్! జగన్ హయాంలోనే సిద్ధమైన దేశంలో తొలి నూతన గోల్డ్మైన్… కర్నూలులో బంగారం ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ఖనిజ రంగంలో చరిత్ర సృష్టించబోతున్న ప్రాజెక్టు కర్నూలు జిల్లా జొన్నగిరిలో సిద్ధమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా ప్రారంభమవుతున్న తొలి గోల్డ్మైన్గా ఈ ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. రూ.320 ...
ఫీజులు పైపైకి.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట లేదా?
ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఏటేటా పెంపు తల్లిదండ్రులకు భారంగా మారుతున్న పిల్లల చదువు రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు ఏటేటా ఆకాశాన్నంటుతున్నాయి. ఫీజుల పెంపుపై ఎలాంటి శాస్త్రీయ విధానం లేకపోవడం, ప్రభుత్వ ...














