ఆంధ్ర పోలిటిక్స్

పవన్ కళ్యాణ్ మాటలు నిజమైతే ఇవి ఏంటి? అయోధ్య లడ్డూలపై బయటపడ్డ టీటీడీ ఫ్యాక్ట్స్

పవన్ కళ్యాణ్ చేసిన “అయోధ్య లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు” ఆరోపణలకు ఆధారాలున్నాయా? Pawan Kalyan అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం పంపిన ఒక లక్ష శ్రీవారి లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయని ...

తిరుమల లడ్డూ నెయ్యిపై ఆరోపణలకు నిజమెంత? అధికారిక ల్యాబ్ నివేదికల ఫ్యాక్ట్ చెక్

ఆరోపణల నేపథ్యం తిరుమల ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిలో పంది కొవ్వు (లార్డ్), చేప నూనె కలిసిందన్న ఆరోపణలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఆరోపణలు ...

సీబీఐ రిపోర్ట్‌లో స్పష్టంగా ఉన్నా… తిరుమల లడ్డూ ప్రశ్నపై చంద్రబాబు ఆగ్రహం ఎందుకు?

“కల్తీ లేదని ఎక్కడ ఉంది?” అంటూ జర్నలిస్ట్‌పై సీఎం చంద్రబాబు మండిపాటు ఈ రోజు జరిగిన జర్నలిస్ట్ సమావేశంలో, సీబీఐ సిట్ రిపోర్ట్‌లో తిరుమల లడ్డులో జంతు కొవ్వు లేదని స్పష్టంగా ఉందని ...

సీబీఐ స్పష్టత ఇచ్చినా ఆరోపణలు ఆగలేదా? అయోధ్య లడ్డూలపై మళ్లీ రగిలిన వివాదం

సీబీఐ క్లియర్ చెప్పినా ‘జంతు కొవ్వు’ ఆరోపణలు ఎందుకు? అయోధ్యకు పంపిన లడ్డూల్లో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని Central Bureau of Investigation ఇప్పటికే స్పష్టంగా తెలిపింది. అయినప్పటికీ, అదే అంశంపై ...

తిరుమలని ‘ఏడుకొండలు’గా గుర్తిస్తూ అధికారిక జీవో ఇచ్చింది డా. వైఎస్‌ఆరే!

🟥 ‘ఏడుకొండలు కాదు… రెండు కొండలే’ అని గతంలోనే అన్నారు !చంద్రబాబు వ్యాఖ్యల చరిత్ర ఇదే! ఇప్పటి ప్రెస్‌మీట్‌ల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలకంటే ముందే, తిరుపతిని “ఏడుకొండలు కాదు… రెండు కొండల ప్రాంతం”గా పేర్కొంటూ ...

రాయలసీమ లిఫ్ట్ కోసం పోతిరెడ్డిపాడు గర్జన… ‘ఛలో’ పిలుపుతో వైసీపీ మహాసంగ్రామం

రాయలసీమ లిఫ్ట్ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఛలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడులో నిర్వహించిన బహిరంగ సభకు సజ్జల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ ...

₹400కి నువ్వుల నూనె కూడా రాకపోతే… ₹278కే ఆవు నెయ్యి ఎలా కొనుగోలు చేశారు? పవన్ కళ్యాణ్ ప్రశ్నలో అసలు ట్విస్ట్ ఇదే!

“₹400కి నువ్వుల నూనె రాదు” – పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యపై చర్చ నువ్వుల నూనె కిలో ధర ₹400కు చేరిన పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆవు నెయ్యి ఎలా సరఫరా ...

**సీబీఐ క్లీన్ చిట్ చెప్పినా వినిపించుకోని యెల్లో బ్యాచ్!

‘ఇద్దరు బాబాయిల కథ’తో విషప్రచారం ఎందుకు?** ‘ఇద్దరు బాబాయిల కథ’ అంటూ సీబీఐపై విషప్రచారం ఇద్దరు బాబాయిల కథ అంటూ బ్యానర్ ఐటమ్‌లతో సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతోంది. వివేకానంద రెడ్డి ...

అంబటి నివాసంపై దాడి తర్వాత గుంటూరు పర్యటన: కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

🟥 టీడీపీ గుండాల దాడితో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం టీడీపీ గుండాల దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. ఇంటితో పాటు కార్యాలయాన్ని కూడా ...

₹100 కోట్ల ప్రభుత్వ భూమిపై హైకోర్టు ఫైర్… ఏబీఎన్ ల్యాండ్ డీల్‌పై తీవ్ర న్యాయ ఆక్షేపణ!

🔹 విశాఖలో విలువైన ప్రభుత్వ భూమిని ఏబీఎన్‌కు ఉచితంగా ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ విశాఖపట్నంలో సర్వే నెంబర్ 70/1 & 70/2లో ఉన్న రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఏబీఎన్ ...