ఆంధ్ర పోలిటిక్స్
అమరావతిలో ఆర్కే కుటుంబానికి ఆరు ప్లాట్లు..? వెలుగులోకి వస్తున్న భూవివరాలు
ఏబీఎన్ ఆర్కే అమరావతి ప్లాట్లు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్టాపిక్గా మారింది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుటుంబానికి సంబంధించిన ప్లాట్ల వివరాలు బయటకు రావడం తీవ్ర ...
భారీగా తగ్గిన విమాన సర్వీసులు.. కేంద్రంలో మంత్రి ఉన్నా ప్రయోజనం లేదా?
రాష్ట్రంలో 898 విమాన సర్వీసుల కోత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 కాలంలో విమాన సర్వీసులు గణనీయంగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం ...
అప్పులు పెరిగిపోతున్నా ప్రచారానికే కోట్ల ఖర్చా?.. మహా న్యూస్కు రూ.56 లక్షల జీఓపై దుమారం!
స్వర్ణ ఆంధ్ర విజన్-2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాల ప్రచారం కోసం మహా న్యూస్ ఛానల్కు రూ.56.64 లక్షలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ...
పచ్చ మేతలకు భారీ ఉపాధి.. లేక ప్రజాధనం దోపిడీ..?
విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పనులపై సంచలన ఆరోపణలు విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం చందులూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. సుమారు రూ.3 కోట్ల ...
బలవర్ధక బియ్యానికి బంద్..? రేషన్ వ్యవస్థలో అసలు ఆట ఇదేనా!
రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. గత జగన్ ప్రభుత్వం పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కలిపిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ...
ఆక్వా ఫీడ్ ధరలు పెంపు.. రొయ్యల రైతులపై టీడీపీ ‘మేత’ దందా?
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులపై మరోసారి భారీ భారం పడింది. ఇప్పటికే ఎగుమతుల మందగమనం, వైరస్ ప్రభావం, విద్యుత్, డీజిల్ ధరల పెరుగుదలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఇప్పుడు ఫీడ్ కంపెనీలు భారీ షాక్ ...
ఉత్తరాంధ్రకు విదేశీ వర్సిటీ అంటూ హడావిడి.. యూజీసీ రూల్స్తో బయటపడిన అసలు కథ!
జీఎన్యూతో ఒప్పందంపై కొత్త సందేహాలు.. అర్హతలేని వర్సిటీతోనేనా ప్రభుత్వ ప్రచారం? ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ స్థాయి ఉత్తరాంధ్ర విదేశీ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చేసిన ప్రచారం ఇప్పుడు వివాదంగా మారింది. గత ఏడాది ...
శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణం.. పారదర్శకత పక్కనపెట్టి రాజకీయ ప్రాధాన్యతకే పెద్దపీటా?
తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత ప్రభుత్వ కాలంలో పారదర్శక టెండర్ల ద్వారా చేపట్టిన ఆలయాల నిర్మాణాలను రద్దు ...
వైద్య శాఖలో లీకుల వ్యవహారం.. టెండర్లకు ముందే సమాచారం బయటకు?
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో మరోసారి టెండర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMSIDC) పరిధిలో జరిగే వైద్య పరికరాలు, సర్జికల్ సామగ్రి కొనుగోళ్లలో కీలక ...
కర్ణాటక కుంకీ ఏనుగుల వ్యవహారం.. ఏపీ అటవీ శాఖకు భారమైందా?
ఆంధ్రప్రదేశ్లో అడవి ఏనుగుల నియంత్రణ, కుంకీ ఆపరేషన్ల కోసం భారీ అంచనాలతో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో పాటు, ...














