ఆంధ్ర పోలిటిక్స్
అసెంబ్లీలో అబద్ధాలు.. నిజాలు: అన్నదాత సుఖీభవ పేరుతో 46 లక్షల రైతులకు నిధులు అన్న ప్రచారం — అసలు లెక్కలు ఏమంటున్నాయి?
ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు భారీగా నిధులు ఇచ్చామని అసెంబ్లీలో చెబుతోంది. అయితే గణాంకాలను పరిశీలిస్తే చెప్పిన లెక్కలు, వాస్తవాలు మధ్య పెద్ద తేడా ఉన్నట్లు కనిపిస్తోంది. అబద్ధం – ...
కోటీ కుటుంబాలకు మూడు ఉచిత సిలిండర్లు అంటారా? లెక్కలు చూస్తే భారీ లోటు బయటపడింది!
రాష్ట్రంలో కోటీ కుటుంబాలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ ప్రకటన వెనుక ఉన్న లెక్కలు పరిశీలిస్తే, ప్రభుత్వం చెబుతున్నదానికి వాస్తవ పరిస్థితికి పెద్ద తేడా ఉన్నట్టు ...
అసెంబ్లీలో అబద్ధాలు.. నిజాలు బయటపెడుతున్న “తల్లికి వందనం” లెక్కలు – తల్లులకు హామీ ఇచ్చి వంచించారా?
ఎన్నికల ముందు “తల్లికి వందనం” పథకం కింద తల్లి ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికీ ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ...
అప్పులు వేల కోట్లు… అభివృద్ధి మాత్రం 24% మాత్రమే! ఏపీ ఆర్థిక పరిస్థితిపై CAG సంచలన నివేదిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై Comptroller and Auditor General of India (CAG) విడుదల చేసిన తాజా నివేదికలో అనేక ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ...
కళ్లముందే కరిగిపోయిన కొండ… నెరబైలు గ్రామంలో జరుగుతున్న భూ దందా ఏమిటి?
యంత్రాలతో యథేచ్చగా చదును పనులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెం మండలం నెరబైలు గ్రామంలో ఒక గుట్టను భారీ యంత్రాలతో చదును చేస్తున్న ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అటవీ శివారు ...
“నిజాలను దాచిపెట్టి ‘అప్పులు’ ఆరోపణలు… జగన్పై పవన్ కళ్యాణ్ – టీడీపీ మళ్లీ విషప్రచారం?”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. గత కొంతకాలంగా రాష్ట్ర అప్పులపై విభిన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాసన మండలిలో మంత్రి పయ్యావుల అధికారిక పత్రాలను విడుదల చేస్తూ ...
భగవద్గీతపై కిరణ్ రాయల్ ఆరోపణలు… కానీ నిజానికి పాకెట్ భగవద్గీతలు కూడా ఉంటాయని తెలియదా?
భగవద్గీత ముద్రణల విషయంలో ఇటీవల కొత్త వివాదం మొదలైంది. జనసేన నాయకుడు కిరణ్ కుమార్ రాయల్ టీటీడీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీలో భగవద్గీత ముద్రణ పేరుతో భారీ ...
తిరుమల నెయ్యి టెండర్ల మర్మం: డెయిరీలు మారుతున్నాయా… లేక డొంక చివరకు హెరిటేజ్కేనా?
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) నెయ్యి సరఫరా వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా టెండర్లలో కనిపిస్తున్న డెయిరీల పేర్లు, ల్యాబ్ టెస్టుల్లో వచ్చిన ఫలితాలు, మళ్లీ మళ్లీ అదే సంస్థలకు ...
దేవాలయాల పేరుతో అసెంబ్లీలో అబద్ధాలా? హెరిటేజ్ వ్యవహారంలో చంద్రబాబుపై ఆరోపణలు
ఎప్పుడూ నిజాలు చెప్పడం అలవాటు లేదనుకుంటా చంద్రబాబు గారికి అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దేవాలయం లాంటి పవిత్రమైన శాసనసభలో కూడా, దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాల్లో అసత్యాలు చెప్పడం చంద్రబాబు ...














