ఆంధ్ర పోలిటిక్స్

మంత్రి నారా లోకేష్ ప్రత్యేక విమాన ప్రయాణంపై రాజకీయ వివాదం

పొదుపు’ మాటలేనా.. లోకేష్ స్పెషల్ ఫ్లైట్‌తో బయటపడ్డ దుబారా?

ఇంధన పొదుపు మాటలు ఒకవైపు.. ప్రత్యేక విమాన ప్రయాణాలు మరోవైపు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో “పొదుపు” ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఒకవైపు కేబినెట్ సమావేశంలో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి ...

సింహాచలం కొండలపై జరుగుతున్న భారీ తవ్వకాల దృశ్యం

అప్పన్న కొండకు గుండు.. విశాఖను ముంచే ప్రమాదం మొదలైందా?

భక్తి క్షేత్రాలపై బుల్డోజర్ల దాడా? విశాఖలోని సింహాచలం కొండలు, అప్పన్న స్వామి కొలువైన పవిత్ర ప్రాంతాలు ఇప్పుడు భారీ తవ్వకాలతో మారుమోగుతున్నాయి. డేటా సెంటర్లు, ప్రైవేట్ రిసార్టులు, టూరిజం ప్రాజెక్టుల పేరుతో కొండలను ...

ఏపీ ఖర్చుల జాబితాపై చంద్రబాబు పాలనను టార్గెట్ చేస్తూ వైరల్ అవుతున్న రాజకీయ పోస్టర్

ఖజానా ఖాళీ.. ప్రచారాలే భారీ..! బాబు పాలనపై వైరల్ అవుతున్న 20 ఖర్చుల లెక్కలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రభుత్వ ఖర్చులు, అప్పులు, ప్రజాధన వినియోగంపై తీవ్ర చర్చ మొదలైంది. “సమ్మెలు మానవి – శోకాలు బాబువి” అనే పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టర్ ...

గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తి కాకుండానే అమరావతిలో కొత్త విమానాశ్రయం కోసం భూసేకరణ

గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తి కాలేదు.. ఇప్పుడు అమరావతికి 4 వేల ఎకరాలా?

2015లో చంద్రబాబు ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు భారీ ప్రణాళికలు ప్రకటించింది. ఇందుకోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేకరించారు. అభివృద్ధి పేరుతో ...

ఆంధ్రప్రదేశ్‌లో వంటనూనె ధరల పెరుగుదలపై రాజకీయ చర్చను చూపిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్

జగన్ హయాంలో ₹110 అంటూ విమర్శలు… ఇప్పుడు ₹195 దాటిన వంటనూనె ధరలపై మౌనం ఎందుకు..?

అప్పట్లో విమర్శలు… ఇప్పుడు నిశ్శబ్దమా..? ఆంధ్రప్రదేశ్‌లో వంటనూనె ధరలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యాయి. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో లీటర్ వంటనూనె ₹110 దాటిందంటూ తీవ్ర విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు ...

మహిళలకు సంఖ్య కాదు… నిజమైన భద్రత కావాలి

మహిళా రిజర్వేషన్లు పెరిగితే సరిపోతుందా… లేక మహిళలకు నిజమైన రక్షణ కావాలా?

మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని వచ్చిన ప్రతిపాదన వీగిపోవడంతో అనేక మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాయి. ...

ఢిల్లీలో చంద్రబాబు అధికారిక నివాసం అప్‌గ్రేడేషన్ కోసం రూ.6.50 కోట్ల జీవోపై రూపొందించిన వార్తా థంబ్‌నెయిల్

ప్రధాని పొదుపు మంత్రం.. ఢిల్లీలో సీఎం నివాసానికి రూ.6.50 కోట్ల విలాస హంగులు?

దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టిన సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ...

విశాఖ పనోరమా హిల్స్‌లో కొండల తొలగింపు వివాద దృశ్యం

పనోరమా హిల్స్ కోసం కొండలు గుండు చేశారా…? మేధావుల మౌనం వెనుక అసలు కారణమేంటి?

విశాఖలోని పనోరమా హిల్స్ ప్రాంతం మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. అక్కడ భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు కోసం కొండలను గుండు కొట్టారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ...

విశాఖలో రుషికొండ వివాదం మరియు యూనిటీ మాల్ నిర్మాణంపై రాజకీయ చర్చ

రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్‌కు మరో నీతా?

విశాఖపట్నం తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ...

కైలాసగిరి త్రిశూలం ప్రాజెక్టు ఖర్చు పెరుగుదలపై రాజకీయ వివాదం

కైలాసగిరి త్రిశూలం పేరుతో ఖజానాకి త్రిశూలమేనా..? కోటిన్నర పని 6 కోట్లకు ఎలా చేరింది..?

విశాఖలో కైలాసగిరిపై నిర్మించనున్న త్రిశూలం ప్రాజెక్టు ఇప్పుడు భారీ రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. మొదట రూ.1.5 కోట్లతో పూర్తి అవుతుందని చెప్పిన పనికి.. ఇప్పుడు రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందనే అంచనాలు వినిపిస్తుండటంతో ...