ఆంధ్ర పోలిటిక్స్
పోలవరం డయాఫ్రం వాల్ ధ్వంసం… టీడీపీ నిర్ణయాలే కారణమని కాగ్ నివేదికలో బట్టబయలు
ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన కీలక తప్పిదాలు బయటపడ్డాయి. ...
“లడ్డూ నెయ్యి పేరుతో రూ.200 కోట్ల స్కామ్?” సజ్జల సూటి ప్రశ్నలు.. సమాధానం చెప్పాలన్న డిమాండ్
తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిపై భారీ వివాదం మళ్లీ రాజకీయ దుమారం రేపుతోంది. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉందని వైఎస్సార్సీపీ నేత సజ్జల ...
“సాగునీటి ప్రాజెక్టులకు రూ.23,739 కోట్లు ఖర్చు చేశామా? బడ్జెట్ లెక్కలు చెబుతున్న అసలు కథ!”
సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.23,739 కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ బడ్జెట్ కేటాయింపులు మరియు వాస్తవ ఖర్చుల లెక్కలు పరిశీలిస్తే ఆ ప్రకటనపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక బడ్జెట్ ...
వెలిగొండపై క్రెడిట్ డ్రామా..? పూర్తికాకముందే అంకితం చేసి చంద్రబాబు చెప్పిన మాటల వెనక అసలు నిజం!
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో పెద్దఎత్తున ప్రకటనలు చేసిన చంద్రబాబు… “ప్రాజెక్టును పరుగులు పెట్టించాం, పూర్తిచేసి జాతికి అంకితం చేశాం” అని చెప్పడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. కానీ అధికారిక ...
డీఏలు ఇచ్చామన్న ప్రచారం.. వాస్తవానికి నాలుగు డీఏలు పెండింగ్
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు బకాయిలు చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. టీఏ, డీఏ, సరెండర్ లీవ్స్ వంటి ప్రయోజనాలు అందిస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే డీఏలు, ఇతర బకాయిలు ...
అసెంబ్లీలో అబద్ధాలు.. గూగుల్ పేరుతో భారీ ప్రచారం… జీవోతో బట్టబయలైన డేటా సెంటర్ గిమ్మిక్కు
విశాఖలో రూ.1.25 లక్షల కోట్లతో గూగుల్ AI డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేశారు. కానీ అధికారిక ...
13 పైసలు తగ్గించామంటూ డప్పు… కానీ ప్రజలపై రూ.20 వేల కోట్ల కరెంట్ బాదుడు!
“తొలిసారి ట్రూ డౌన్ చేశాం… యూనిట్కు 13 పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించాం” అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ విద్యుత్ చార్జీల అసలు లెక్కలు చూస్తే ప్రజలపై పడిన భారం మాత్రం ...
“ఉన్నత విద్యకు ఉరి?.. చెల్లించామన్న రూ.2600 కోట్లు ఎక్కడ, రూ.8,900 కోట్ల బకాయిలు ఎక్కడ!”
ఉన్నత విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు వసతి దీవెన నిధులపై ప్రభుత్వం చేసిన ప్రకటనలు, బడ్జెట్ కేటాయింపులు మధ్య పెద్ద తేడా కనిపిస్తోంది. రూ.2600 కోట్లు బోధనా రుసుము చెల్లించామని ప్రభుత్వం చెప్పినా, ...
దేవుడిపై కూడా రాజకీయాలా..? భగవద్గీత పుస్తకాలపై రూ.50 కోట్ల స్కామ్ అంటూ ప్రచారం.. అధికారిక పత్రాలు చెబుతున్న అసలు ఖర్చు రూ.3.71 కోట్లు
భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపైనా రాజకీయ ఆరోపణలు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. టీటీడీ ద్వారా భగవద్గీత పుస్తకాల ముద్రణకు రూ.50 కోట్లు ఖర్చు చేసి స్కామ్ జరిగిందని చేసిన ఆరోపణలపై మాజీ ...
రోడ్లు బాగు చేశామన్న ప్రభుత్వం – గుంతల రోడ్లు, సెస్లతో ప్రజలపై భారీ భారం!
రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు చేసి, సీసీ రోడ్లు నిర్మించి రోడ్ల పరిస్థితి మెరుగుపరిచామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ...














