Andhra Admin
పోర్టులా..? బార్లా..? ఏపీ తీర ప్రాంతాల భవిష్యత్తుపై మళ్లీ మొదలైన రాజకీయ పోరు
ఆంధ్రప్రదేశ్కు దాదాపు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఈ తీర ప్రాంతం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, మత్స్యకారుల జీవనోపాధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు బలమైన అవకాశాలను కల్పించే సంపదగా ...
రుషికొండపై అప్పట్లో ‘ప్యాలెస్’ అన్నారు.. ఇప్పుడు ‘అంతర్జాతీయ రిసార్ట్’ అంటున్నారు.. మరి ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టించారు?
రుషికొండ భవనాల వ్యవహారం మళ్లీ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒకప్పుడు ఈ భవనాలను “జగన్ వ్యక్తిగత ప్యాలెస్”, “పర్యావరణ విధ్వంసానికి ప్రతీక”, “ప్రజాధన దుర్వినియోగం” అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేతలే, ...
ఓటర్ల పేర్లే మాయం చేస్తున్నారా? ఇలా కొనసాగితే జనం తిరగబడతారనే హెచ్చరికలు..!
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరుల పేర్లు ఓటరు జాబితా నుంచి మాయమవుతున్నాయంటూ వరుసగా ఆరోపణలు ...
“నా బిడ్డ బూడిదైనా ఇవ్వండి..!”: సాయికృష్ణ మృతిపై తల్లి కన్నీటి గోడు.. రూ.50 లక్షలతో రాజీకి ఒత్తిడి చేశారంటూ సంచలన ఆరోపణలు
విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు తన కుమారుడి మరణంపై న్యాయం కోరుతున్న తల్లి గాదె విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ...
‘ప్రిజనర్’ అంటూ జగన్పై సెటైర్లు.. మరి ఈ పనులన్నీ చేసింది ఎవరు? లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్!
“ప్రిజనర్కు విజనరీకి తేడా ఉంటుంది.. బెంగళూరులో ఉండే జగన్కు ఏం తెలుస్తుంది” అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ...
మన పార్టీ ఓట్లపై చంద్రబాబు టార్గెట్.. ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దంటూ జగన్ ఫైర్!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అత్యంత కీలకమైన సందేశం ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకుని ...
ఆక్వా రైతులపై దాడి ఆపాలి.. ఫీడ్ ధరలు తగ్గించకపోతే రైతులతో కలిసి వీధుల్లోకి వస్తాం: జగన్
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఫీడ్ ధరల పెంపుతో నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా ...
ప్రశ్నించే యువతపై పవన్ ఫైర్.. ఇదేనా యువతకు ప్రతినిధి అని చెప్పుకునే నాయకుడి వైఖరి?
ఒకప్పుడు “ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను” అని చెప్పిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ప్రశ్నించే యువతపైనే విమర్శలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిరుద్యోగం, పరీక్షల పేపర్ ...
టీడీపీ యాప్లో ఓటర్ల డేటా ఎక్కింపు.. ఆదోనిలో కొత్త ఎన్నికల వివాదం!
కర్నూలు జిల్లా ఆదోనిలో ఓటర్ల వ్యక్తిగత వివరాలు రాజకీయ పార్టీకి చెందిన యాప్లో నమోదు అవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఓటర్ల ధృవీకరణ ప్రక్రియలో టీడీపీ ...
సాయికృష్ణ లాకప్ డెత్పై కాపు కార్డు?.. గతాన్ని మర్చిపోయి కొత్త కథనమా?
కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై న్యాయ విచారణ, బాధ్యులపై చర్యల కంటే ముందే కొందరు రాజకీయ పార్టీలు, అనుకూల మీడియా కాపు ...














