Andhra Admin
అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఏపీ..! రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్ల అప్పులతో బాబు సర్కార్పై విమర్శల వెల్లువ
“అప్పులే అభివృద్ధి” అనే కొత్త సూత్రంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోందా? అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా పూర్తికాకముందే రాష్ట్రాన్ని మరోసారి భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్ర ...
లాకప్లోనే గాదె సాయికృష్ణను కొట్టి చంపారా..? అర్ధరాత్రి శవాన్ని దహనం చేసి బూడిద కూడా మాయం చేశారా..?
విజయవాడకు చెందిన యువకుడు గాదె సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసు వ్యవస్థపైనే అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ...
బీచ్లో మందు షాపులే అభివృద్ధా..? ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు ఇవేనా?
“బీచ్లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే తప్పేంటి?” అనే విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలు తమ ప్రాంతానికి విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పరిపాలనా ...
సైకిల్ తొక్కుతూ పొదుపు మంత్రం.. సింగపూర్లో మాత్రం కోట్ల ఖర్చు..! మంత్రుల విదేశీ పర్యటనపై రాజకీయ దుమారం
ఒకవైపు ఖజానా ఖాళీగా ఉందంటూ ప్రజలకు పొదుపు పాఠాలు చెప్పడం… మరోవైపు మంత్రుల విదేశీ పర్యటనల కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ఏడుగురు రాష్ట్ర మంత్రులు ...
‘సర్’ ముసుగులో డేటా సేకరణ.. వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర చేస్తున్నదా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఓట్ల తొలగింపు వివాదం రాజుకుంది. ‘సర్’ (SAR) పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న యాప్ను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు ...
కాపు యువకుడు కనిపించడం లేదా… పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? సాయికృష్ణ కేసులో లాకప్ డెత్ అనుమానాలు కలకలం
ఎన్నికల ముందు కాపు సమాజం కోసం పోరాడతానని, కాపుల ఆత్మగౌరవమే తన రాజకీయ అజెండా అని చెప్పిన జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ...
టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ.. దాడులు, కబ్జాలు, బెదిరింపులతో భయాందోళనలో ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారుతోంది. అర్ధరాత్రి దాడులు, సొంత పార్టీ నేతలపైనే బెదిరింపులు, భూ కబ్జా ఆరోపణలు, మహిళల వేధింపులు, అధికారులపై ...
అన్నదాత ఆత్మఘోష.. పాలనా వైఫల్యానికి 540 ప్రాణాల మూల్యం! రెండేళ్లలో రైతులను మింగేసిన వ్యవసాయ సంక్షోభం
అప్పులు.. కరువు.. అందని పరిహారం.. నిలిచిపోయిన పంటల బీమా.. తగ్గిన పెట్టుబడి సాయం.. నిర్వీర్యమైన రైతు భరోసా కేంద్రాలు.. ఇలా ఒకదాని వెంట మరో దెబ్బతో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్న ...
దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య భద్రత.. జగన్ హయాంలో 92 శాతం కుటుంబాలకు బీమా కవచం, ఏపీ నంబర్ వన్గా ఎలా నిలిచింది?
సంక్షేమం అంటే మాటలు కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు. ఆరోగ్య రంగంలో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య ...
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిపై కబ్జా ఆరోపణలు.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు!
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని 8.08 ఎకరాల పెద్దన్న చెరువు ప్రభుత్వ భూమిని కొందరు ...














