ఆంధ్ర పోలిటిక్స్
లాకప్లోనే గాదె సాయికృష్ణను కొట్టి చంపారా..? అర్ధరాత్రి శవాన్ని దహనం చేసి బూడిద కూడా మాయం చేశారా..?
విజయవాడకు చెందిన యువకుడు గాదె సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసు వ్యవస్థపైనే అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ...
బీచ్లో మందు షాపులే అభివృద్ధా..? ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు ఇవేనా?
“బీచ్లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే తప్పేంటి?” అనే విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలు తమ ప్రాంతానికి విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పరిపాలనా ...
సైకిల్ తొక్కుతూ పొదుపు మంత్రం.. సింగపూర్లో మాత్రం కోట్ల ఖర్చు..! మంత్రుల విదేశీ పర్యటనపై రాజకీయ దుమారం
ఒకవైపు ఖజానా ఖాళీగా ఉందంటూ ప్రజలకు పొదుపు పాఠాలు చెప్పడం… మరోవైపు మంత్రుల విదేశీ పర్యటనల కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ఏడుగురు రాష్ట్ర మంత్రులు ...
కాపు యువకుడు కనిపించడం లేదా… పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? సాయికృష్ణ కేసులో లాకప్ డెత్ అనుమానాలు కలకలం
ఎన్నికల ముందు కాపు సమాజం కోసం పోరాడతానని, కాపుల ఆత్మగౌరవమే తన రాజకీయ అజెండా అని చెప్పిన జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ...
ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టే కుట్రా? ఈ-బస్సుల పేరుతో ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తున తెరలేపుతున్నారా?
ప్రజల సొమ్ముతో, ఉద్యోగుల కష్టంతో దశాబ్దాలుగా నిర్మితమైన ఆర్టీసీని కాపాడాల్సిన ప్రభుత్వం ఇప్పుడు అదే సంస్థను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వేల కోట్ల అప్పులతో ...
2024 అన్నారు… 2025 అన్నారు… ఇప్పుడు 2026 వచ్చింది! అమరావతి ఇంకా పూర్తికాలేదా? చంద్రబాబు హామీలపై మళ్లీ ప్రశ్నలు
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో సంవత్సరాలుగా ప్రజలకు హామీలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. ఒకప్పుడు “2024 నాటికి అమరావతి పూర్తవుతుంది” అన్నారు. ఆ తర్వాత “2025లో పనులు ...
చంద్రబాబు సొంత లాయర్కు రూ.82 లక్షలు.. ఉక్కు కార్మికుల కుటుంబాలకు మాత్రం న్యాయం ఎప్పుడు?
రాష్ట్ర ఖజానా నుంచి లక్షలు లాయర్కు.. బాధిత కుటుంబాలకు మాత్రం హామీలు కూడా లేవు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో (G.O.Rt.No.738, హోం శాఖ) ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు ...
శాప్ చైర్మన్ గతంలో కాపీ కొట్టి పట్టుబడ్డారా? వైరల్ అవుతున్న పాత కథనాల వెనుక నిజం ఏంటి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్ అనిమి రవికుమార్ (రవినాయుడు)కు సంబంధించిన ఓ పాత అంశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్ అవుతోంది. గతంలో ...
వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ గోల్మాల్? టెండర్ రేట్లపై సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన మామోగ్రఫీ యంత్రాల కొనుగోళ్లపై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన అదే తరహా వైద్య పరికరాలను ఏపీలో మాత్రం భారీ ...
జగన్ 5 ఏళ్ల అప్పుకంటే.. బాబు 2 ఏళ్ల అప్పే ఎక్కువా? బయటపడిన గణాంకాలు ఏం చెబుతున్నాయి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఆర్థిక గణాంకాల ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం రెండేళ్ల కాలంలోనే రూ.3.47 ...










