ఆంధ్ర పోలిటిక్స్
హోంశాఖ చుట్టూ రాజకీయ రగడ.. జరుగుతున్న పరిణామాల వెనుక అసలు వ్యూహం ఇదేనా?
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హోంశాఖ, పోలీసు వ్యవస్థ చుట్టూ జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పోలీసు శాఖపై పెరుగుతున్న విమర్శలు, పోలీస్ స్టేషన్ల వద్ద చోటుచేసుకుంటున్న ...
మా ఆకలి కేకలు చెవికెక్కవా? – కోవిడ్లో ప్రాణాలు పణంగా పెట్టిన వారిని నాలుగు నెలలుగా జీతాల్లేక రోడ్డెక్కించిన ప్రభుత్వం!
కోవిడ్ మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేసిన వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు నేడు తమ కుటుంబాలను పోషించుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. నాలుగు నెలలుగా వేతనాలు అందక ...
రాసిన పరీక్షే మళ్లీ రాయించారు.. విద్యార్థుల భవిష్యత్తుతో ఈ చెలగాటం ఎవరి నిర్లక్ష్యం?
అనంతపురంలో డిగ్రీ పరీక్షల గందరగోళం.. ఎస్కేయూ నిర్లక్ష్యంపై ఆగ్రహం అనంతపురం జిల్లా శ్రీశ్రీనివాస డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో జరిగిన ఘటన విద్యా వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థులు ఇప్పటికే ...
మన పార్టీ ఓట్లపై చంద్రబాబు టార్గెట్.. ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దంటూ జగన్ ఫైర్!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అత్యంత కీలకమైన సందేశం ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకుని ...
సాయికృష్ణ లాకప్ డెత్పై కాపు కార్డు?.. గతాన్ని మర్చిపోయి కొత్త కథనమా?
కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై న్యాయ విచారణ, బాధ్యులపై చర్యల కంటే ముందే కొందరు రాజకీయ పార్టీలు, అనుకూల మీడియా కాపు ...
లాకప్లోనే గాదె సాయికృష్ణను కొట్టి చంపారా..? అర్ధరాత్రి శవాన్ని దహనం చేసి బూడిద కూడా మాయం చేశారా..?
విజయవాడకు చెందిన యువకుడు గాదె సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసు వ్యవస్థపైనే అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ...
బీచ్లో మందు షాపులే అభివృద్ధా..? ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు ఇవేనా?
“బీచ్లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే తప్పేంటి?” అనే విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలు తమ ప్రాంతానికి విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పరిపాలనా ...
సైకిల్ తొక్కుతూ పొదుపు మంత్రం.. సింగపూర్లో మాత్రం కోట్ల ఖర్చు..! మంత్రుల విదేశీ పర్యటనపై రాజకీయ దుమారం
ఒకవైపు ఖజానా ఖాళీగా ఉందంటూ ప్రజలకు పొదుపు పాఠాలు చెప్పడం… మరోవైపు మంత్రుల విదేశీ పర్యటనల కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ఏడుగురు రాష్ట్ర మంత్రులు ...
కాపు యువకుడు కనిపించడం లేదా… పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? సాయికృష్ణ కేసులో లాకప్ డెత్ అనుమానాలు కలకలం
ఎన్నికల ముందు కాపు సమాజం కోసం పోరాడతానని, కాపుల ఆత్మగౌరవమే తన రాజకీయ అజెండా అని చెప్పిన జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ...
ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టే కుట్రా? ఈ-బస్సుల పేరుతో ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తున తెరలేపుతున్నారా?
ప్రజల సొమ్ముతో, ఉద్యోగుల కష్టంతో దశాబ్దాలుగా నిర్మితమైన ఆర్టీసీని కాపాడాల్సిన ప్రభుత్వం ఇప్పుడు అదే సంస్థను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వేల కోట్ల అప్పులతో ...














