Andhra Admin
ఉత్తిపుణ్యానికే రూ.1,111 కోట్ల భూ పందేరం? విశాఖలో విలువైన 9.39 ఎకరాలపై బాబు సర్కారు ‘పక్కా స్కెచ్’!
విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ భూములపై మరోసారి వివాదం చెలరేగింది. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1,111 కోట్లకు పైగా ధర చేసే 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని, కేవలం రూ.199.96 కోట్ల ...
సర్.. హైజాక్! ఓటరు జాబితా సవరణను టీడీపీ హైజాక్ చేసిందా? రాష్ట్రవ్యాప్తంగా అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియ తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియను అధికార ...
బస్తా యూరియా కోసం వెళ్లి ప్రాణం కోల్పోయిన రైతు.. ఇదేనా రైతులపై ప్రభుత్వ విజన్?
యూరియా కోసం గంటల నిరీక్షణ.. చివరకు మహిళా రైతు మృతి: రైతుల ప్రాణాల కంటే వ్యవస్థ ముఖ్యమైందా? రైతు పండించిన అన్నమే దేశానికి ఆహారం. కానీ అదే రైతు.. ఒక బస్తా యూరియా ...
“‘బటన్లు నొక్కం’… రెండేళ్లకే ఎన్నికల హామీలకు ప్రభుత్వం స్వయంగా ఫుల్స్టాప్ పెట్టిందా?”
“సంపద సృష్టిస్తాం… జగన్ ప్రభుత్వంకంటే మెరుగైన సంక్షేమం అందిస్తాం” అంటూ ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం… అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడవకముందే తన అసలు వైఖరిని బయటపెట్టిందా? ...
అయోధ్యలో అవినీతి ఆరోపణలు.. తిరుపతిలా మెట్లు కడుగుతారా? బీజేపీని నిలదీస్తున్న ప్రశ్నలు
దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం ఇప్పుడు విరాళాల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలతో చర్చనీయాంశంగా మారింది. “హిందూ ఆస్తిక భావోద్వేగాల పేరుతో నిర్మించిన ఆలయంలోనే అవినీతి ఆరోపణలు ...
కుమారుడి కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లి… చివరికి పోలీసుల కస్టడీలోనే మృతి! గంగమ్మ లాకప్ డెత్ కేసులో సంచలన ఆరోపణలు
ఒక తల్లి తన కుమారుడు కనిపించడం లేదని న్యాయం కోసం హైకోర్టు గడప తొక్కింది. కోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది. కానీ ఆ దర్యాప్తులో నిజాలు బయటకు రావాల్సింది ...
చతికిలపడిన ప్రభుత్వ బడులు..! కిట్లు లేవు.. పుస్తకాలు లేవు.. 43 లక్షల నుంచి 30 లక్షలకు కుదేలైన ప్రభుత్వ విద్య!
“విద్యే భవిష్యత్తు” అని చెప్పే ప్రభుత్వమే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందలేదు. పాఠ్యపుస్తకాలు లేవు.. ...
బతికొచ్చిన మత్స్యకారుడిని ఎందుకు పట్టించుకోలేదు?.. జగన్ ప్రశ్నతో ప్రభుత్వంపై విమర్శలు
రూ.50 లక్షల పడవ మునిగింది.. బతికొచ్చిన చిన్నాకు సాయం ఏది?.. ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ విశాఖ సముద్రంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోగా, ప్రాణాలతో బయటపడిన ...
భూములపై బుకాయింపా..? బనగానపల్లెలో చంద్రబాబు అబద్ధాలకు వైఎస్సార్సీపీ కౌంటర్.. 22ఏ జాబితా నుంచి రీ సర్వే వరకు అసలు నిజాలివే!
భూములపై బుకాయింపు..! 22ఏ జాబితాపై చంద్రబాబు అబద్ధాలు.. ఒక్కొక్కటిగా బయటపెట్టిన వైఎస్సార్సీపీ బనగానపల్లె సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూముల రీ సర్వే, 22ఏ నిషేధిత జాబితా, పట్టాదార్ పాస్ పుస్తకాలపై చేసిన ...
బొల్లినేని శ్రీనివాస గాంధీపై మరో క్రిమినల్ కేసు.. ఈడీ మాజీ అధికారిపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే!
ఒకప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారిగా పనిచేసి ప్రత్యర్థులపై కేసులతో వార్తల్లో నిలిచిన బొల్లినేని శ్రీనివాస గాంధీ.. ఇప్పుడు తానే వరుస క్రిమినల్ కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులతో పాటు ...














