Andhra Admin

అప్పుల కుప్పలు.. బయటపడుతున్న బాబు సర్కారు అప్పుల లెక్కలు

రాష్ట్రంలో అప్పుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాగ్ (CAG), ఆర్‌బీఐ గణాంకాలు మరియు ప్రభుత్వ జీవోలు పరిశీలిస్తే రాష్ట్రం తీసుకున్న అప్పుల పరిమాణం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ పరిధిలో తీసుకున్న ...

డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పేరు… మోయినాబాద్ ఫార్మ్ హౌస్ రైడ్‌తో రాజకీయాల్లో సంచలనం

ఒకవైపు కల్తీ మద్యం ఘటనలు, మరోవైపు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మరో వివాదం తలెత్తింది. ఈసారి డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో ఏలూరు ...

విశాఖలో గూగుల్ తెచ్చానని చంద్రబాబు దొంగ ప్రచారం! అసలు నిజాలు బయటపడ్డాయ్

విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ గురించి ఇటీవల రాజకీయంగా పెద్ద ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తానే తీసుకొచ్చానని, విశాఖకు గూగుల్‌ను కూడా తానే తీసుకువచ్చానని చంద్రబాబు చెప్పడం వివాదానికి దారితీసింది. ...

వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన దొంగ ప్రచారం… నిజంగా ప్రాజెక్టును ముందుకు నడిపింది ఎవరు?

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ఇటీవల కొన్ని ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయి. 2024 మార్చిలో పూర్తి కాని ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం రూ.500 ...

విద్యుత్ చార్జీలపై మరో ఫేక్ ప్రచారం… అసలు నిజం బయటపడింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపు, ట్రూ-అప్ చార్జీలపై రాజకీయ ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల వినియోగదారులపై భారీ భారం పడిందని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా, వాస్తవాలు మాత్రం పూర్తిగా ...

పాస్‌బుక్స్‌పై జగన్ ఫోటోల కోసం రూ.700 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం

పాస్‌బుక్స్‌పై వైఎస్ జగన్ ఫోటోలు ముద్రించడానికి రూ.700 కోట్లు ఖర్చు చేశారంటూ కొన్ని వర్గాలు ఫేక్ ప్రచారం చేస్తున్నాయి. కానీ వాస్తవంగా ఈ వ్యయం కేవలం ఫోటోలు ముద్రించడానికి కాదు. రాష్ట్రవ్యాప్తంగా భూముల ...

కుటుంబానికి బాబు కానుక.. హెరిటేజ్‌కు రూ.100 కోట్ల రాయితీలు!

ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తుల రంగానికి సంబంధించిన ఒక ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ప్రభుత్వం భారీ రాయితీలు, సబ్సిడీలు ...

“అన్నదాత సుఖీభవ” అంటూ చంద్రబాబు ప్రచారం… రైతులకు నిజంగా దక్కిందేమిటి?

రాష్ట్ర ప్రభుత్వం “పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ” పేరుతో రైతుల ఖాతాల్లో వేల కోట్లు జమ చేశామని భారీ ప్రచారం చేస్తోంది. 46.85 లక్షల మంది రైతులకు రూ.2,676 కోట్లు జమ చేశామని, 99.75% ...

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్స్‌ప్రెస్ దోపిడీ? కాంట్రాక్ట్ విలువ అమాంతం పెంపుపై విమర్శలు

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల కాంట్రాక్ట్ విలువను ప్రభుత్వం ఒక్కసారిగా పెంచడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో అదే సేవకు తక్కువ ఖర్చుతో నిర్వహణ సాధ్యమైందని చెబుతుండగా, ఇప్పుడు ట్రిప్పుకు భారీగా ...

జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ప్రైవేటీకరణా? ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టు మత్స్యకారులకు ఎందుకు అందుబాటులో లేదు?

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో నిర్మించిన ఫిషింగ్‌ హార్బర్‌ చుట్టూ ప్రస్తుతం తీవ్ర రాజకీయ చర్చ నడుస్తోంది. మత్స్యకారుల అభివృద్ధి కోసం నిర్మించిన ఈ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఆగస్టు 30న ...