Andhra Admin
ముద్రగడ చివరి కోరికను గౌరవించాం.. ప్రభుత్వ లాంఛనాలు అందుకే తిరస్కరించాం: కుమారులు బాలు, గిరిబాబు బహిరంగ లేఖ
ముద్రగడ నిర్ణయమే అంతిమం.. ప్రభుత్వ లాంఛనాలు ఎందుకు తిరస్కరించామో వెల్లడించిన కుమారులు ముద్రగడ పద్మనాభం మరణానంతరం ఆయన అంత్యక్రియలు, ప్రభుత్వ లాంఛనాలు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు ...
ఏపీలో మూడు పోర్టులకు భారీ భూసేకరణ.. 6,248 ఎకరాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి కోసం మొత్తం 6,248.54 ఎకరాల భూమిని సేకరించేందుకు ...
జగన్ 2.0 సూపర్ యాప్ ప్రారంభం.. వైయస్ జగన్ చేతుల మీదుగా అధికారిక లాంచ్
జగన్ 2.0 సూపర్ యాప్ ప్రారంభం.. వైయస్ఆర్సీపీ డిజిటల్ కనెక్ట్కు కొత్త అడుగు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ కమ్యూనికేషన్ను మరింత బలోపేతం చేసే దిశగా **”Jagan 2.0 Super App”**ను పార్టీ ...
బూటకాల ‘మారి టైం’..! లేని కంపెనీకి 63 ఎకరాలు కట్టబెట్టారా? చంద్రబాబు సర్కారుపై భూ దోపిడీ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ భూ కేటాయింపు వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం చిన్నేటివానిపాలెం వద్ద కోట్ల రూపాయల విలువైన 63.01 ఎకరాల ప్రభుత్వ భూమిని “నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ...
ప్రజలపై వేల కోట్ల విద్యుత్ భారం.. ఇప్పుడు అదే గొప్పగా ప్రచారమా?
ఒక చేత్తో ప్రజల జేబులు ఖాళీ చేసి… మరో చేత్తో అందులో కొంత తిరిగి ఇచ్చి తమ గొప్పలు చెప్పుకోవడం ఇదేనా పాలన? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తోంది. విద్యుత్ ...
పోలీసుల చితకబాదడంతోనే నా తమ్ముడు చనిపోయాడు.. మనుబోలు ఎస్సైపై దళిత కుటుంబం సంచలన ఆరోపణలు
నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్లో జరిగిన అనుమానాస్పద కస్టడీ మృతి తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల దాడి వల్లే తన తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడని దళిత యువకుడి సోదరి ధనమ్మ తీవ్ర ...
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటివేళ్లతో పెకిలించేస్తాం.. ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలుస్తుంది: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ సిండికేట్లకు అప్పగించి వేలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ...
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు.. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాలు.. పాడె మోసి నివాళులర్పించిన వైఎస్ జగన్
కాపు ఉద్యమానికి జీవితాన్నే అంకితం చేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు వేలాది మంది అభిమానులు, ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఆయన చివరి కోరిక మేరకు కిర్లంపూడిలోని ...
ఉపాధ్యాయుల రణగర్జన.. చంద్రబాబు ప్రభుత్వానికి రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల హెచ్చరిక!
‘హామీలు ఇచ్చి మోసం చేశారు’.. చంద్రబాబు సర్కారుపై ఉపాధ్యాయుల రణగర్జన.. కలెక్టరేట్ల ముట్టడి, రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ...














