Andhra Admin
కడప ఉక్కు కర్మాగారం మళ్లీనా..? పాత హామీల జాడ ఎక్కడ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులు ఈ నెలలోనే ప్రారంభిస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో కూడా ఇదే అంశంపై పెద్ద ఎత్తున హామీలు, ...
కర్ణాటకలో ఎకరాకు రూ.5 కోట్లు.. ఏపీలో 99 పైసలకు భూముల కేటాయింపులా..?
కర్ణాటకలో Applied Materials కు 140 ఎకరాల భూమిని రూ.780 కోట్ల విలువతో కేటాయించిన వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో వెలుగులోకి వచ్చిన “99 పైసల భూముల” వివాదాన్ని మళ్లీ చర్చలోకి తెచ్చింది. ...
బలుసుకు మరో రూ.98.1 కోట్లు..! రాజధాని విద్యుత్ లైన్ పనుల్లో భారీ ఖర్చుల పెంపు
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూగర్భ విద్యుత్ లైన్ మార్పు పనులపై మరోసారి భారీ చర్చ మొదలైంది. ఇప్పటికే అధిక ధరలకు పనులు అప్పగించారనే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వంపై ఇప్పుడు మరో రూ.98.1 ...
ఫీజులు కడితేనే ‘పరీక్ష’లా..? చదువులు చతికిలైన పరిస్థితి!
ఫీజు రీయింబర్స్మెంట్ సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. బీఆర్వో(బడ్జెట్ రిలీజ్ ఆర్డర్)ల పేరుతో ప్రభుత్వం డ్రామా చేస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వం ...
జావా డిస్కవర్ డాక్యుమెంటరీతో జగన్పై దాడి.. రచయిత ట్వీట్తో టీడీపీ ప్లాన్ రివర్స్..?
ఏపీ రాజకీయాల్లో మరోసారి సోషల్ మీడియా ప్రచారం పెద్ద దుమారంగా మారింది. ఎర్రచందనం స్మగ్లింగ్ అంశంపై రూపొందిన ‘జావా డిస్కవర్’ డాక్యుమెంటరీని ఆధారంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియాలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర ...
విశాఖపై అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట..? మీడియా వైఖరిపై మళ్లీ పెద్ద చర్చ!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా పాత్రపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా విశాఖపట్నం విషయంలో గతంలో వచ్చిన కథనాలు, ప్రస్తుతం ప్రచురితమవుతున్న వార్తలను పోల్చుతూ సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ ...
“జగన్ లింక్” అంటూ వైరల్ ప్రచారం ఫేక్..? అసలు రచయితే చెప్పిన నిజాలు ఇవే..!
సోషల్ మీడియాలో “YS Jagan Fake Propaganda” పేరుతో వైరల్ అవుతున్న డాక్యుమెంటరీ ప్రచారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.వైఎస్ జగన్పై వైరల్ అయిన డాక్యుమెంటరీ ప్రచారం ఫేక్ అంటూ రచయిత ఉడుముల సుధాకర్ ...
తిరుపతిలో భారీ భూ దందా..? ₹1,100 కోట్ల భూమిని కేవలం ₹20 కోట్లకే అప్పగించారా..?
పర్యాటక అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూముల కేటాయింపుపై తీవ్ర వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ భూ వివాదం తిరుపతి వన్ భూ దందా ,ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు ...
జగన్ పాలనలో అభివృద్ధి లేదన్న వాళ్లకు… ఈ పెట్టుబడుల లెక్కలు సమాధానం కావా..?
“జగన్ పాలనలో పెట్టుబడులు కేవలం ప్రచారమే” అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సమయంలో… ఇప్పుడు బయటకు వస్తున్న గణాంకాలు మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. “జగన్ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు… పెట్టుబడిదారులు ...














