Andhra Admin
“నీ కేబినెట్ను శుభ్రం చేసుకో బ్రో”.. లోకేశ్కు ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా బహిరంగ సవాల్.. మంత్రిపై సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని డల్లాస్కు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్, ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ శైలా తాళ్లూరి సోషల్ మీడియాలో చేసిన పోస్టు తీవ్ర చర్చకు ...
నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో డీఎస్సీ ఉద్యోగాలు.. శాప్, క్రీడాసంఘాల పాత్రపై ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కె. పురుషోత్తం సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాలలో స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (APOA) అధ్యక్షుడు ఆర్.కె. పురుషోత్తం తీవ్ర ఆరోపణలు చేశారు. పలు క్రీడాసంఘాలు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ...
భారతి సిమెంట్స్పై ‘పచ్చ’ పగ! లైమ్స్టోన్ మైనింగ్కు అడ్డుకట్ట.. ఉత్పత్తి నిలిపే కుట్ర? పరిశ్రమలపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపా?
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పరిశ్రమలకు భద్రత ఉందా? రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన అంతర్జాతీయ కంపెనీలకే రక్షణ లేకుంటే కొత్త పెట్టుబడిదారులు ఎలా ముందుకు వస్తారు? ఇటీవల అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమపై వివాదం ...
హిస్టారిక్ వృద్ధి అంటారా..? బీహార్ 18%.. ఏపీ కేవలం 1.97%..!
“హిస్టారిక్ వృద్ధి” అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలే షాక్ ఇచ్చాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టు ఇప్పుడు ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. ...
గతి తప్పిన అప్పుల కథ.. ఈ రెండేళ్లలోనే జగన్ ఐదేళ్ల రికార్డును దాటేసిన చంద్రబాబు ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్లో వెల్లడైన గణాంకాలే ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ప్రభుత్వం విడుదల చేసిన **”ప్రోగ్రెస్ రిపోర్ట్”**లోని అప్పుల లెక్కలు చూస్తే, గత ప్రభుత్వంపై విమర్శలు ...
బీసీ నేతలపై ఆగని అక్రమ కేసులు.. జగన్ విజయవంతమైన శ్రీకాకుళం పర్యటనపై అధికార కక్ష సాధింపా?
శ్రీకాకుళం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడాన్ని అధికార కూటమి జీర్ణించుకోలేకపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సభలు, రోడ్ ...
ఆ భూమిపూజ చెల్లదమ్మా..! పీవీ సింధు అకాడమీపై లోకేశ్ ‘క్రెడిట్ పాలిటిక్స్’.. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన!
విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ చుట్టూ మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో భూమి కేటాయింపు పూర్తై, పీవీ సింధు స్వయంగా తన ...
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 సీట్లు తెస్తామన్నారు.. చివరికి 50 సీట్లతోనే సరిపెట్టిన బాబు సర్కార్?
ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు తీసుకొస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ...
పొగాకు రైతులపై సర్కారు పగ..! చంద్రబాబు పాలనలో దళారులదే రాజ్యం.. రూ.3 వేల కోట్ల నష్టానికి ఎవరు బాధ్యులు?
ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతుల పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా మారుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు ...














