Andhra Admin
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం ఉధృతం.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు
డీఎస్సీ-2025 నియామకాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. డీఎస్సీలో జరిగినట్లు ...
తర్లువాడ.. గుండెదడ..! విశాఖ జలజీవనాడిని డేటా సెంటర్ కోసం ధ్వంసం చేస్తున్నారా?
విశాఖ నగరానికి జీవనాడిగా నిలిచిన తర్లువాడ కొండలు ఇప్పుడు భారీ యంత్రాల గర్జనతో వణికిపోతున్నాయి. డేటా సెంటర్ పేరుతో తూర్పు కనుమల సహజ స్వరూపాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఛిద్రం చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు ...
“మీ హద్దులు చూసుకోండి బాబూ!”.. ఢిల్లీ ఏపీ భవన్పై చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం గట్టి షాక్
ఢిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన హడావుడికి కేంద్ర ప్రభుత్వం గట్టి బ్రేక్ వేసినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ భవన్ల మధ్య భూహద్దుల సర్వే ఇంకా పూర్తికాకుండానే ...
గ్రామాల్లో ఇంటిపన్ను బాదుడే.. బాదుడు! రెండేళ్లలో 40% పెంపు.. సేవలు మాత్రం శూన్యం?
గ్రామాల్లో ప్రజలపై మరోసారి పన్నుల భారం మోపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.564 కోట్లుగా ఉన్న ఇంటిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని, కేవలం రెండేళ్లలోనే రూ.797 కోట్లకు పెంచారు. అంటే దాదాపు ...
టాటా.. బైబై! మరో మెగా ప్రాజెక్టు ఏపీకి గుడ్బై.. రూ.6,675 కోట్ల పెట్టుబడిని ఒడిశా ఎగరేసుకుపోయిందా?
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించి, భూములు కేటాయించి, ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) జారీ చేసినప్పటికీ రూ.6,675 కోట్ల టాటా పవర్ ఇంగాట్, ...
ఆరోగ్యశ్రీకి కత్తెర..! పేదల కార్పొరేట్ వైద్యానికి కోత..? ఐదు కీలక ప్రొసీజర్ల తొలగింపుపై కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్లో పేదల ప్రాణాధారంగా భావించే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్రంగా మారింది. సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ప్రసవాలు, అత్యధికంగా వినియోగించే మూడు ఆప్తమాలజీ (కంటి) వైద్య ప్రొసీజర్లను ...
ఒకప్పుడు ‘రైతుల మెడకు ఉరితాళ్లు’… ఇప్పుడు ‘ప్రజలకు మేలు’నా? స్మార్ట్ మీటర్లపై ఈనాడు-టీడీపీ వైఖరిపై విమర్శల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి స్మార్ట్ మీటర్లు హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ “రైతుల మెడకు ఉరితాళ్లు”, “స్మార్ట్ మీటర్లా… ఉరితాళ్లా?” అంటూ కథనాలు ...














