YS Jagan
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం.. జగన్ కృషి ఫలించిందా?
పల్నాడు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది. ...
బతికొచ్చిన మత్స్యకారుడిని ఎందుకు పట్టించుకోలేదు?.. జగన్ ప్రశ్నతో ప్రభుత్వంపై విమర్శలు
రూ.50 లక్షల పడవ మునిగింది.. బతికొచ్చిన చిన్నాకు సాయం ఏది?.. ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ విశాఖ సముద్రంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోగా, ప్రాణాలతో బయటపడిన ...
ఫ్యాక్ట్ చెక్: ప్రశ్ని రావణ్ను వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించిన సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?
🔴 FAKE CLAIM (తప్పుడు ప్రచారం) నంద్యాల జిల్లా బనగానపల్లె సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “పురాణాలను దూషించిన, రాముడు-సీతపై అనుచితంగా మాట్లాడిన, తీవ్రవాదాన్ని సమర్థించిన రావణ్ అనే వ్యక్తికి వైసీపీ అండగా ...
కడప ఉక్కు పరిశ్రమకు పునాదులు ఎవరు వేశారు? జగన్ సంచలన వ్యాఖ్యలు.. క్రెడిట్ కోసం ఇప్పుడు పోటీ ఎందుకు?
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభోత్సవం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభమైన వేళ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...
“మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్కు శ్రీకారం”.. జగన్కు జేఎస్డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ బహిరంగ ధన్యవాదాలు
కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్పై రాజకీయంగా జరుగుతున్న చర్చలకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ చేసిన ఒక్క ట్వీట్తోనే కొత్త మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ...
క్రాంతికుమార్ మృతి కేసు వెనుక పెద్ద కుట్రా? రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందంటూ జగన్ సంచలన ఆరోపణలు
పోలీసులను రాజకీయ ఆయుధంగా మార్చారా? క్రాంతికుమార్ మరణంపై ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, పోలీసులు చట్టాన్ని అమలు చేసే వ్యవస్థగా కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే ...
దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై చంద్రబాబు మౌనం ఎందుకు? సీఎం వైఖరిని బహిర్గతం చేయాలని జగన్ సవాల్
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలా? చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ జగన్ ఫైర్ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి రాజకీయ చర్చల్లోకి తెచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ...
హే రామ్.. సేవ్ ఏపీ! అమరావతిలో ఇదేం దోపిడీ..? చదరపు అడుగుకు రూ.20,439.. కిలోమీటర్ రోడ్డుకు రూ.53 కోట్లు అంటూ జగన్ ఫైర్
అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాల కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు ఎందుకు? ప్రజాధనం ఎవరి జేబుల్లోకి ...
అమరావతికి జగన్ చెక్ పెట్టారా?.. ‘మావిగన్’ అస్త్రంతో కూటమికి బిగ్ ఛాలెంజ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి ఎన్నికల కేంద్రబిందువుగా మారుతోంది. అధికార కూటమి “అమరావతే ఏకైక రాజధాని” అంటూ ముందుకెళ్తుంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు “మావిగన్ ...














