YS Jagan
18 నెలలుగా సీసీ ఫుటేజ్పై మౌనం ఎందుకు? ప్రభుత్వాన్ని నిలదీస్తూ జగన్ సంచలన ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సీసీ ఫుటేజ్ (CC Footage) వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. “18 ...
కేంద్ర బడ్జెట్తో ఏపీకి భారీ దెబ్బ.. అమరావతి కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారా? జగన్ ఫైర్!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని, ...
అభిమాన జడి.. గుండెల్లో గుడి: భూమయ్యగారిపల్లెలో వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతం
భూమయ్యగారిపల్లెలో జగన్ పర్యటనతో మార్మోగిన గ్రామం.. ఆలయ ప్రారంభోత్సవానికి పోటెత్తిన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా భూమయ్యగారిపల్లెలో నిర్వహించిన గట్టు ...
ఏపీకీ ఓ కేజీఎఫ్! జగన్ హయాంలోనే సిద్ధమైన దేశంలో తొలి నూతన గోల్డ్మైన్… కర్నూలులో బంగారం ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ఖనిజ రంగంలో చరిత్ర సృష్టించబోతున్న ప్రాజెక్టు కర్నూలు జిల్లా జొన్నగిరిలో సిద్ధమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా ప్రారంభమవుతున్న తొలి గోల్డ్మైన్గా ఈ ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. రూ.320 ...
‘ప్రిజనర్’ అంటూ జగన్పై సెటైర్లు.. మరి ఈ పనులన్నీ చేసింది ఎవరు? లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్!
“ప్రిజనర్కు విజనరీకి తేడా ఉంటుంది.. బెంగళూరులో ఉండే జగన్కు ఏం తెలుస్తుంది” అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ...
మన పార్టీ ఓట్లపై చంద్రబాబు టార్గెట్.. ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దంటూ జగన్ ఫైర్!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అత్యంత కీలకమైన సందేశం ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకుని ...
నాడు ప్రాణాలకు భరోసా.. నేడు కుయ్యో మొర్రో..! ఏపీలో 108 అంబులెన్స్ వ్యవస్థను ఎవరు నిర్వీర్యం చేశారు?
ఒకప్పుడు అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే భరోసాగా నిలిచిన 108 అంబులెన్స్ సేవలు నేడు ఆందోళనకు కారణమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వైద్య సేవలను చేరువ చేసిన ...
భయపెట్టే శక్తిగా మళ్లీ వైసీపీ.. రెండేళ్లలోనే కూటమికి కంటిమీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం!
2024 ఎన్నికల్లో ఘోర పరాజయం.. కేవలం 11 అసెంబ్లీ సీట్లు.. రాజకీయ ప్రత్యర్థులు “వైసీపీ కథ ముగిసింది” అని ప్రకటించిన పరిస్థితి. కానీ రెండేళ్లు తిరగకముందే అదే పార్టీ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో ...














