Ramayapatnam Port
రామాయపట్నం పోర్టులో రూ.4,929 కోట్ల స్కామ్? ప్రజాధనంతో కట్టిన పోర్టును రూ.1,500 కోట్లకే అప్పగిస్తున్నారా? జగన్ సంచలన ఆరోపణలు
రామాయపట్నం పోర్టుపై భారీ కుంభకోణం జరుగుతోందా? మాజీ సీఎం జగన్ సంచలన ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామాయపట్నం పోర్టు చుట్టూ మరోసారి రాజకీయ దుమారం రేగింది. ప్రజల డబ్బుతో వేల కోట్ల ...
ఏపీలో మూడు పోర్టులకు భారీ భూసేకరణ.. 6,248 ఎకరాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి కోసం మొత్తం 6,248.54 ఎకరాల భూమిని సేకరించేందుకు ...
రామాయపట్నం పోర్టును రాసిచ్చేస్తున్నారా?.. రూ.5 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని రూ.1,500 కోట్లకే ప్రైవేట్ పరం!
ప్రజాధనంతో నిర్మించిన భారీ మౌలిక సదుపాయాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారనే ఆరోపణలతో రామాయపట్నం పోర్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు రూ.4,929 కోట్ల విలువైన పోర్టును కేవలం ...
పబ్లిక్ ప్రభుత్వమా… ప్రైవేటు ప్రభుత్వమా? రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణపై రాజకీయ దుమారం
జగన్ హయాంలో వేల కోట్లతో నిర్మించిన పోర్టును ప్రైవేటుకు అప్పగించే నిర్ణయంపై తీవ్ర విమర్శలు.. ప్రభుత్వ ఆస్తుల భవిష్యత్తుపై కొత్త చర్చ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ అంశం మరోసారి రాజకీయ చర్చకు ...
పోర్టులు, హార్బర్లపై బాబు వల… జీఓలతో ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత అభివృద్ధి పేరుతో ప్రారంభమైన వేల కోట్ల ప్రాజెక్టులు ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా మళ్లుతున్నాయనే ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ హయాంలో వేగంగా సాగిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ...









