AP Government

వర్మకు జాక్‌పాట్… ప్రభుత్వ భూమి బహుమతి వెనుక భారీ డీల్!

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు అనూహ్యంగా లభించిన భూకేటాయింపు ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. కాకినాడలో కన్వెన్షన్ సెంటర్, 5-స్టార్ హోటల్ పేరుతో విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడం వెనుక భారీ ప్రయోజనాలు ...

🔥 ఇదెందీ స్వామీ? తిరుపతిలో సర్కారే ‘రియల్ ఎస్టేట్’ దందా!

భారీ ప్రాజెక్ట్ వెనుక అసలు కథ ఏంటి? తిరుపతి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భారీ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోంది.₹1,200 కోట్ల పెట్టుబడికి ₹1,400 కోట్ల లాభం లక్ష్యంగా ఉండటం ఇప్పుడు వివాదానికి దారి ...

పోలవరం ఎత్తు తగ్గించడం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసినట్టే, ₹41,150 కోట్లు ₹45,720 కోట్లయ్యాయి కానీ నీరు మాత్రం తగ్గింది

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ మరోసారి వివాదాల్లోకి వచ్చింది. ఒకప్పుడు ₹41,150 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఇప్పుడు ₹45,720 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ఇదే సమయంలో నీటి ...

తిరుమల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్ క్రెడిట్ చోరీ చేసింది టిడిపి? నిజాలు బయటపడ్డాయి

తిరుమలలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడంతో రాజకీయ వర్గాల్లో క్రెడిట్‌పై చర్చ తీవ్రంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తమ సాధనగా ప్రదర్శిస్తుండగా, ఈ ల్యాబ్‌కు పునాది మాత్రం ...

హెరిటేజ్‌కు భారీ రాయితీలు… జీఓ 57 వెనుక అసలు కథ ఏమిటి?

చంద్రబాబు ప్రభుత్వము జారీ చేసిన జీఓ 57 ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ సంస్థకు భారీగా రాయితీలు ఇవ్వడం, అవి ప్రత్యేకంగా రూపొందించబడినవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న ...

అంగన్‌వాడీలపై మరోసారి దౌర్జన్యం! హామీలు అడిగితే అరెస్టులా చంద్రబాబు సర్కార్?

వేతనాల పెంపు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న శాంతియుత నిరసనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. 2026 మార్చి 3న విజయవాడలో జరిగిన ...

2.28 లక్షల ఎకరాల్లో రాజధాని? లక్షల కోట్ల ఖర్చుతో అమరావతి ప్రణాళికపై పెద్ద ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. మొదట 29 గ్రామాల్లో 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం, తర్వాత రెండో దశలో మరిన్ని గ్రామాలను కలుపుతూ ...

₹1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల… డబ్బులు జమ అయ్యాయా? లేక కేవలం బడ్జెట్ ఆర్డరేనా?

ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ₹1,200 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ అబ్స్ట్రాక్ట్‌లను ఆధారంగా చూపిస్తూ నిధులు విడుదలయ్యాయని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆరోపణలు ...