AP Government
బాబు సర్కారు ‘వి‘శ్వాస’ ఘాతుకం! ప్రాణాధారమైన వెంటిలేటర్లపైనా దోపిడీ ఆరోపణలు
పసికందుల ప్రాణాలు నిలబెట్టే వెంటిలేటర్ల కొనుగోళ్లలోనూ బాబు సర్కారు ప్రజాధనాన్ని పణంగా పెడుతోందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందించే నియోనాటల్ వెంటిలేటర్ల కొనుగోలు ధరలపై తాజాగా తీవ్ర ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ...
“మీ హద్దులు చూసుకోండి బాబూ!”.. ఢిల్లీ ఏపీ భవన్పై చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం గట్టి షాక్
ఢిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన హడావుడికి కేంద్ర ప్రభుత్వం గట్టి బ్రేక్ వేసినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ భవన్ల మధ్య భూహద్దుల సర్వే ఇంకా పూర్తికాకుండానే ...
ఖాళీ ఖజానా ఇచ్చింది జగన్ అంటారా? మరి 2019లో రూ.100 కోట్లే మిగిలాయని ఈనాడు రాసింది ఎవరి హయాంలో?
భువనేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్.. 2019లో రూ.100 కోట్లే.. 2024లో రూ.8 వేల కోట్లు.. మరి నిజం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి “ఖజానా” చర్చ హాట్ టాపిక్గా మారింది. టీడీపీ అధినేత ...
రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు.. చివరికి ప్రజల జేబుకే భారం! సెల్ఫ్ ఫైనాన్స్ మాటలన్నీ గాలికేనా?
“అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు… ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం పడదు” అని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతూ వచ్చారు. రాజధాని కోసం తీసుకునే రుణాలను ...
GO 444తో 22A బాధితులకు న్యాయం జరిగిందా? లేక మళ్లీ అదే అధికారుల చుట్టూ తిరగమన్న ప్రభుత్వమా?
GO 444పై భారీ ప్రచారం… కానీ 22 లక్షల ఎకరాల బాధితులకు ఒక్క పరిష్కారం కూడా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జూలై 22న GO Ms.No.444ను విడుదల చేసింది. ప్రభుత్వం దీనిని ...
గెజిటెడ్ అధికారులపై ప్రత్యేక నిఘా.. కొత్త జీవోతో రాజకీయ దుమారం
గెజిటెడ్ అధికారులపై ప్రత్యేక పర్యవేక్షణకు జీవో.. రాజకీయంగా దుమారం రేపుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గెజిటెడ్ స్థాయి అధికారులపై ప్రత్యేక నిఘా వ్యవస్థను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా జీవో తీవ్ర ...
దేవాలయాల నిధులపై ప్రభుత్వం కన్ను..! ‘తల్లికి వందనం’ కోసం రూ.26.03 కోట్లు మళ్లింపు?.. టీటీడీ సహా దేవదాయ సంస్థలకు షాక్!
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల నిధులపై మరోసారి తీవ్ర రాజకీయ వివాదం చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన దేవదాయ నిధులను ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్తలు ...
ఏపీలో మూడు పోర్టులకు భారీ భూసేకరణ.. 6,248 ఎకరాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి కోసం మొత్తం 6,248.54 ఎకరాల భూమిని సేకరించేందుకు ...














