AP Government
ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరిట భారీ వడపోత.. పథకాల భవితవ్యంపై ఆందోళన!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం “ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించగా.. అదే ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. ...
వైద్య శాఖలో లీకుల వ్యవహారం.. టెండర్లకు ముందే సమాచారం బయటకు?
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో మరోసారి టెండర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMSIDC) పరిధిలో జరిగే వైద్య పరికరాలు, సర్జికల్ సామగ్రి కొనుగోళ్లలో కీలక ...
పవన్ కళ్యాణ్ శాఖకు షాక్.. అటవీశాఖ చివరి స్థానంలో..!
Pawan Kalyan Forest Department Rank ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పనితీరు ర్యాంకుల్లో అటవీశాఖ చివరి స్థానంలో నిలిచినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ...
ఉద్యోగులపై ఉక్కుపాదం… రాత్రి కాపలా డ్యూటీలతో సచివాలయ సిబ్బంది అవమానం?
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులను ప్రజాసేవ కోసం నియమించిన ప్రభుత్వ లక్ష్యం ఏమైంది? ప్రస్తుతం పెట్రోల్ బంకులు, ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో రాత్రి డ్యూటీలకు నియమించడం వెనుక అసలు కారణాలు ఏమిటి? ...
కోటి సంతకాలను లెక్క చేయని చంద్రబాబు ప్రభుత్వం… మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు మళ్లీ గ్రీన్ సిగ్నల్!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపుతో కోటి సంతకాల ఉద్యమం భారీగా జరిగింది. ప్రజలు, యువత, వామపక్షాలు కలిసి కోటికి పైగా సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా ...
వర్మకు జాక్పాట్… ప్రభుత్వ భూమి బహుమతి వెనుక భారీ డీల్!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు అనూహ్యంగా లభించిన భూకేటాయింపు ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. కాకినాడలో కన్వెన్షన్ సెంటర్, 5-స్టార్ హోటల్ పేరుతో విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడం వెనుక భారీ ప్రయోజనాలు ...
🔥 ఇదెందీ స్వామీ? తిరుపతిలో సర్కారే ‘రియల్ ఎస్టేట్’ దందా!
భారీ ప్రాజెక్ట్ వెనుక అసలు కథ ఏంటి? తిరుపతి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భారీ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తోంది.₹1,200 కోట్ల పెట్టుబడికి ₹1,400 కోట్ల లాభం లక్ష్యంగా ఉండటం ఇప్పుడు వివాదానికి దారి ...
పోలవరం ఎత్తు తగ్గించడం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసినట్టే, ₹41,150 కోట్లు ₹45,720 కోట్లయ్యాయి కానీ నీరు మాత్రం తగ్గింది
ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ మరోసారి వివాదాల్లోకి వచ్చింది. ఒకప్పుడు ₹41,150 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఇప్పుడు ₹45,720 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ఇదే సమయంలో నీటి ...
తిరుమల ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ క్రెడిట్ చోరీ చేసింది టిడిపి? నిజాలు బయటపడ్డాయి
తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడంతో రాజకీయ వర్గాల్లో క్రెడిట్పై చర్చ తీవ్రంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తమ సాధనగా ప్రదర్శిస్తుండగా, ఈ ల్యాబ్కు పునాది మాత్రం ...














