Andhra Pradesh
రామాయపట్నం పోర్టును రాసిచ్చేస్తున్నారా?.. రూ.5 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని రూ.1,500 కోట్లకే ప్రైవేట్ పరం!
ప్రజాధనంతో నిర్మించిన భారీ మౌలిక సదుపాయాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారనే ఆరోపణలతో రామాయపట్నం పోర్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు రూ.4,929 కోట్ల విలువైన పోర్టును కేవలం ...
రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం.. సీఐడీ దర్యాప్తు ఎక్కడ ఆగింది? హైకోర్టు సీరియస్, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం కేసులో దర్యాప్తు తీరు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు ఆరోపణలు ఉన్న ఈ ...
ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టే కుట్రా? ఈ-బస్సుల పేరుతో ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తున తెరలేపుతున్నారా?
ప్రజల సొమ్ముతో, ఉద్యోగుల కష్టంతో దశాబ్దాలుగా నిర్మితమైన ఆర్టీసీని కాపాడాల్సిన ప్రభుత్వం ఇప్పుడు అదే సంస్థను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వేల కోట్ల అప్పులతో ...
NDAలో లేకపోయినా జగన్ హయాంలో భారీ గ్రాంట్లు.. మరి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు ఎందుకు తగ్గాయి?
NDAలో భాగస్వామ్యం లేకపోయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంవత్సరానికి ₹30 వేల కోట్లకు పైగా కేంద్ర గ్రాంట్లు వచ్చాయి. కానీ అధికారిక రాష్ట్ర ఖాతాల ప్రకారం టీడీపీ కూటమి ప్రభుత్వం వరుసగా ...
ఆరోగ్య ప్రాజెక్ట్లో గోల్మాల్..? అర్హతలేని కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఎలా!
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగంలో కీలకంగా భావిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ ప్లాట్ఫాం ప్రాజెక్ట్ ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈ ప్రాజెక్ట్లో టెండర్ ...
“దళిత బాలిక కేసులో నిజం దాచిపెడుతున్నారా?” — పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో మరోసారి చట్టవ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు తలెత్తేలా చేసిన ఘటనలో, హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మైనర్ దళిత బాలికపై జరిగిన లైంగిక ...
కూటమి పాలనలో కుప్పకూలుతున్న ఆరోగ్య వ్యవస్థ… ప్రైవేటీకరణతో పేదలకు పెరిగిన కష్టం!
ఏపీలో ఆరోగ్య రంగం గురించి బయటకు వస్తున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మరోవైపు ఆసుపత్రుల్లో మందుల కొరత, ఇక ఆరొగ్యశ్రీ బకాయిల భారంతో పేదలకు వైద్యం అందని ...
₹95 లక్షలతో సింగపూర్ టూర్… ఇదేనా ప్రజా పాలన? ఖజానా ఖాళీ అన్నది డ్రామానా!
ఒకవైపు ఖజానా ఖాళీ అని ప్రభుత్వం చెబుతుంది… మరోవైపు అదే ప్రభుత్వం ₹95 లక్షలతో సింగపూర్ టూర్కు జీవో జారీ చేస్తుంది.ఇది పాలనా ప్రాధాన్యతల అసలు ముఖచిత్రమా? లేక ప్రజలను మోసం చేసే ...
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది… ఎమ్జీఎన్ఆర్ఈజీఏ అమలు పడిపోవడమే కారణమా?
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ఉపాధికి ప్రధాన ఆధారమైన ఎమ్జీఎన్ఆర్ఈజీఏ (MGNREGA) అమలు గత రెండు సంవత్సరాల్లో గణనీయంగా తగ్గిందనే విషయాన్ని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ...
“ఉపాధిలో కోత.. పేదలకు వాత! ₹1,027 కోట్ల బకాయిల వెనుక అసలు నిజం బయటపడిందా?”
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. అధికార పార్టీ నేతల దొంగ మస్టర్ల ఆరోపణల మధ్య, కూలీలకు చెల్లింపులు భారీగా ఆలస్యం అవుతున్నాయి. ఫలితంగా పేదలకు రావాల్సిన ఉపాధి, ...














