Andhra Pradesh
కమీషన్ల ‘వాహనం’.. రూ.2,500 పరికరానికి రూ.10 వేలు! రెండేళ్లకోసారి ఇదే దందానా?
వాహన భద్రత పేరుతో భారీ స్కెచ్.. పరికరం ధర నుంచి టెండర్ నిబంధనల వరకు అన్నింటిపైనా అనుమానాలే! వాహనాల భద్రత కోసం తీసుకొస్తున్నామని చెబుతున్న వెహికల్ లొకేషన్ అండ్ ట్రాకింగ్ డివైస్ (VLTD) ...
రైతుల ఆగ్రహంతో దిగివచ్చిన చంద్రబాబు సర్కార్.. నేడు హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీటి విడుదల
రాయలసీమ రైతుల నీటి అవసరాలను నెలల తరబడి పట్టించుకోకుండా విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు ప్రభుత్వం చివరకు దిగివచ్చింది. రాయలసీమలో తీవ్ర నీటి సంక్షోభం, సాగునీటి కోసం రైతుల నిరసనలు, ప్రభుత్వ వైఖరిపై వస్తున్న ...
టాటా.. బైబై! మరో మెగా ప్రాజెక్టు ఏపీకి గుడ్బై.. రూ.6,675 కోట్ల పెట్టుబడిని ఒడిశా ఎగరేసుకుపోయిందా?
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించి, భూములు కేటాయించి, ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) జారీ చేసినప్పటికీ రూ.6,675 కోట్ల టాటా పవర్ ఇంగాట్, ...
డీఎస్సీ పోస్టులపై దుమారం.. పోస్టులు దాచిపెట్టి నిరుద్యోగులను మోసం చేస్తున్నారా? టీచర్స్ సంఘాల తీవ్ర ఆరోపణలు!
డీఎస్సీ పోస్టులపై టీచర్స్ సంఘాల ఫైర్.. పోస్టులు దాచిపెట్టి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మరోసారి వివాదానికి దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల సంఖ్య, ...
GO 444తో 22A బాధితులకు న్యాయం జరిగిందా? లేక మళ్లీ అదే అధికారుల చుట్టూ తిరగమన్న ప్రభుత్వమా?
GO 444పై భారీ ప్రచారం… కానీ 22 లక్షల ఎకరాల బాధితులకు ఒక్క పరిష్కారం కూడా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జూలై 22న GO Ms.No.444ను విడుదల చేసింది. ప్రభుత్వం దీనిని ...
ఇంధన శాఖలో లంచాల ముఠా?.. మంత్రి పీఆర్ తేజ ఆడియోతో కలకలం.. కాంట్రాక్టర్లకు బిల్లుల కోసం 10-15% కమిషన్ డిమాండ్?
ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖలో భారీ అవినీతి ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్)గా పనిచేస్తున్న గంగవరం తేజ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ...
బోధనాస్పత్రులకు నిధులే లేవు.. చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం! ఆరోగ్యశ్రీ నిధులనే వాడుకోమంటూ అధికారిక ఆదేశాలు
మరమ్మతులకు రూ.51 కోట్ల ప్రత్యేక నిధులు కోరినా ‘ఇవ్వలేం’.. ఆరోగ్యశ్రీ నిధులతోనే సర్దుకోవాలన్న ప్రభుత్వం.. ప్రభుత్వ వైద్యరంగంపై తీవ్ర విమర్శలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యరంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందనే విమర్శలకు తాజాగా ...
దేవాలయాల నిధులపై ప్రభుత్వం కన్ను..! ‘తల్లికి వందనం’ కోసం రూ.26.03 కోట్లు మళ్లింపు?.. టీటీడీ సహా దేవదాయ సంస్థలకు షాక్!
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల నిధులపై మరోసారి తీవ్ర రాజకీయ వివాదం చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన దేవదాయ నిధులను ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్తలు ...
విజనరీ 4 విజయాలు..? రెండేళ్లలో బాబు పాలన సాధించింది ఇవేనా? కేంద్ర నివేదికలు, కాగ్ గణాంకాలు చెబుతున్న నాలుగు చేదు నిజాలు!
“విజన్-2047”, “అభివృద్ధి”, “సంపద సృష్టి”, “సుస్థిర ఆర్థిక వ్యవస్థ” అంటూ భారీ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రం ఏ దిశగా వెళ్తోందనే ప్రశ్న ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా ...
హంద్రీ-నీవా లాలూ‘ఛీ’ టెండర్లు..! రూ.52.35 కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్లకు కట్టబెట్టారా?
ఆంధ్రప్రదేశ్లో హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు టెండర్లు మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. నాలుగు ప్యాకేజీల పనులను సగటున 4.83 శాతం అధిక ధరలకు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ...














