Andhra Pradesh Politics
దేవుడిపై కూడా రాజకీయాలా..? భగవద్గీత పుస్తకాలపై రూ.50 కోట్ల స్కామ్ అంటూ ప్రచారం.. అధికారిక పత్రాలు చెబుతున్న అసలు ఖర్చు రూ.3.71 కోట్లు
భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపైనా రాజకీయ ఆరోపణలు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. టీటీడీ ద్వారా భగవద్గీత పుస్తకాల ముద్రణకు రూ.50 కోట్లు ఖర్చు చేసి స్కామ్ జరిగిందని చేసిన ఆరోపణలపై మాజీ ...
రోడ్లు బాగు చేశామన్న ప్రభుత్వం – గుంతల రోడ్లు, సెస్లతో ప్రజలపై భారీ భారం!
రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు చేసి, సీసీ రోడ్లు నిర్మించి రోడ్ల పరిస్థితి మెరుగుపరిచామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ...
కళ్లముందే కరిగిపోయిన కొండ… నెరబైలు గ్రామంలో జరుగుతున్న భూ దందా ఏమిటి?
యంత్రాలతో యథేచ్చగా చదును పనులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెం మండలం నెరబైలు గ్రామంలో ఒక గుట్టను భారీ యంత్రాలతో చదును చేస్తున్న ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అటవీ శివారు ...
భగవద్గీతపై కిరణ్ రాయల్ ఆరోపణలు… కానీ నిజానికి పాకెట్ భగవద్గీతలు కూడా ఉంటాయని తెలియదా?
భగవద్గీత ముద్రణల విషయంలో ఇటీవల కొత్త వివాదం మొదలైంది. జనసేన నాయకుడు కిరణ్ కుమార్ రాయల్ టీటీడీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీలో భగవద్గీత ముద్రణ పేరుతో భారీ ...
తిరుమల నెయ్యి టెండర్ల మర్మం: డెయిరీలు మారుతున్నాయా… లేక డొంక చివరకు హెరిటేజ్కేనా?
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) నెయ్యి సరఫరా వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా టెండర్లలో కనిపిస్తున్న డెయిరీల పేర్లు, ల్యాబ్ టెస్టుల్లో వచ్చిన ఫలితాలు, మళ్లీ మళ్లీ అదే సంస్థలకు ...
దేవాలయాల పేరుతో అసెంబ్లీలో అబద్ధాలా? హెరిటేజ్ వ్యవహారంలో చంద్రబాబుపై ఆరోపణలు
ఎప్పుడూ నిజాలు చెప్పడం అలవాటు లేదనుకుంటా చంద్రబాబు గారికి అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దేవాలయం లాంటి పవిత్రమైన శాసనసభలో కూడా, దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాల్లో అసత్యాలు చెప్పడం చంద్రబాబు ...
“డిక్లరేషన్ ఇవ్వలేదన్న లోకేష్… కానీ తిరుమల కోసం జగన్ చేసిన 26 నిర్ణయాలు ఏమంటున్నాయి?”
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల నిర్వహించిన మండల సమావేశాల్లో ఒక ఆరోపణ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని ఆయన ...
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్: పెట్టుబడిదారులు పారిపోతుంటే కూటమి పాలన ఏం చేస్తోంది?
ఒకప్పుడు పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి అనే మాటలతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన ఆంధ్రప్రదేశ్… నేడు పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న పెట్టుబడులు, పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలతో తీవ్ర ఆర్థిక ఆందోళనలో ఉందనే విమర్శలు ...
అంగన్వాడీలపై మరోసారి దౌర్జన్యం! హామీలు అడిగితే అరెస్టులా చంద్రబాబు సర్కార్?
వేతనాల పెంపు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న శాంతియుత నిరసనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. 2026 మార్చి 3న విజయవాడలో జరిగిన ...
2.28 లక్షల ఎకరాల్లో రాజధాని? లక్షల కోట్ల ఖర్చుతో అమరావతి ప్రణాళికపై పెద్ద ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. మొదట 29 గ్రామాల్లో 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం, తర్వాత రెండో దశలో మరిన్ని గ్రామాలను కలుపుతూ ...














