Andhra Pradesh Politics
తిరుమల పరాకామణిలో కోటి విలువైన బంగారం చోరీ….టీడీపీ ప్రభుత్వం చర్యలు ఎక్కడ?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో భక్తులు సమర్పించే హుండీ కానుకల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుమల పరాకామణిలో బంగారు బిస్కెట్లు మరియు ఆభరణాలను దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి రావడంతో ...
అమరావతి పనులు నత్తనడక… టీడీపీ 3 ఏళ్ల హామీ ఎలా నెరవేరుతుంది?
అమరావతి రాజధాని నిర్మాణాన్ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని టీడీపీ ప్రభుత్వం మరియు మంత్రి నారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బయటకు వస్తున్న గణాంకాలు చూస్తే, ఆ లక్ష్యం సాధ్యమా ...
పోలవరం డయాఫ్రం వాల్ ధ్వంసం… టీడీపీ నిర్ణయాలే కారణమని కాగ్ నివేదికలో బట్టబయలు
ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన కీలక తప్పిదాలు బయటపడ్డాయి. ...
“లడ్డూ నెయ్యి పేరుతో రూ.200 కోట్ల స్కామ్?” సజ్జల సూటి ప్రశ్నలు.. సమాధానం చెప్పాలన్న డిమాండ్
తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిపై భారీ వివాదం మళ్లీ రాజకీయ దుమారం రేపుతోంది. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉందని వైఎస్సార్సీపీ నేత సజ్జల ...
వెలిగొండపై క్రెడిట్ డ్రామా..? పూర్తికాకముందే అంకితం చేసి చంద్రబాబు చెప్పిన మాటల వెనక అసలు నిజం!
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో పెద్దఎత్తున ప్రకటనలు చేసిన చంద్రబాబు… “ప్రాజెక్టును పరుగులు పెట్టించాం, పూర్తిచేసి జాతికి అంకితం చేశాం” అని చెప్పడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. కానీ అధికారిక ...
అసెంబ్లీలో అబద్ధాలు.. గూగుల్ పేరుతో భారీ ప్రచారం… జీవోతో బట్టబయలైన డేటా సెంటర్ గిమ్మిక్కు
విశాఖలో రూ.1.25 లక్షల కోట్లతో గూగుల్ AI డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేశారు. కానీ అధికారిక ...
దేవుడిపై కూడా రాజకీయాలా..? భగవద్గీత పుస్తకాలపై రూ.50 కోట్ల స్కామ్ అంటూ ప్రచారం.. అధికారిక పత్రాలు చెబుతున్న అసలు ఖర్చు రూ.3.71 కోట్లు
భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపైనా రాజకీయ ఆరోపణలు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. టీటీడీ ద్వారా భగవద్గీత పుస్తకాల ముద్రణకు రూ.50 కోట్లు ఖర్చు చేసి స్కామ్ జరిగిందని చేసిన ఆరోపణలపై మాజీ ...
రోడ్లు బాగు చేశామన్న ప్రభుత్వం – గుంతల రోడ్లు, సెస్లతో ప్రజలపై భారీ భారం!
రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు చేసి, సీసీ రోడ్లు నిర్మించి రోడ్ల పరిస్థితి మెరుగుపరిచామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ...
కళ్లముందే కరిగిపోయిన కొండ… నెరబైలు గ్రామంలో జరుగుతున్న భూ దందా ఏమిటి?
యంత్రాలతో యథేచ్చగా చదును పనులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెం మండలం నెరబైలు గ్రామంలో ఒక గుట్టను భారీ యంత్రాలతో చదును చేస్తున్న ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అటవీ శివారు ...
భగవద్గీతపై కిరణ్ రాయల్ ఆరోపణలు… కానీ నిజానికి పాకెట్ భగవద్గీతలు కూడా ఉంటాయని తెలియదా?
భగవద్గీత ముద్రణల విషయంలో ఇటీవల కొత్త వివాదం మొదలైంది. జనసేన నాయకుడు కిరణ్ కుమార్ రాయల్ టీటీడీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీలో భగవద్గీత ముద్రణ పేరుతో భారీ ...














