Andhra Pradesh Politics

గీతం యూనివర్సిటీకి చట్ట విరుద్ధంగా ప్రభుత్వ భూముల బదలాయింపు?

సీబీఐ దర్యాప్తు చేయాలంటూ రిటైర్డ్ IAS ఈఏఎస్ శర్మ డిమాండ్** రుషికొండ–ఎండాడలో 54.79 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములపై ఆరోపణలు విశాఖపట్నం రూరల్ మండలం రుషికొండ, ఎండాడ గ్రామాల్లోని అత్యంత విలువైన 54.79 ...

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచకపర్వం

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార దుర్వినియోగం అంశం చర్చకు వచ్చింది.**అరవ శ్రీధర్**పై ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలతో ముందుకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఫేస్‌బుక్ పరిచయంతో మొదలైన పరిణామాలు, క్రమంగా ...

పట్టాదారు పాసు పుస్తకాలపై బాబు పచ్చి అబద్ధాలా? వాస్తవాలు ఏమంటున్నాయి!

పట్టాదారు పాసు పుస్తకాల అంశాన్ని రాజకీయంగా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఖర్చులపై వాస్తవాలు ఒకలా ఉండగా, ప్రచారం మాత్రం మరోలా సాగుతోంది. ఈ కథనంలో భూముల రీ సర్వే, పాసు ...