Amaravati News
“భూములపై ఇన్ని ప్రశ్నలు… సమాధానాలు ఎక్కడ?” అమరావతి రైతుల నిలదీత.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!
అమరావతి రాజధాని భూముల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రాజధాని కోసం వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు ఇప్పుడు ప్రభుత్వాన్నే నిలదీస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ఒప్పందాలు, CRDA భూములు, ...
అమరావతా… పాకిస్తానా!? ప్రశ్నిస్తే శత్రువులా… రెండో కోణం చెప్పినా నేరమా!?
అమరావతి… ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానా? లేక కొందరి అభిప్రాయాలకే పరిమితమైన ప్రత్యేక ప్రాంతమా? రాజధానిపై ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేయాలా? రైతుల బాధ గురించి మాట్లాడితే దాడులు చేయాలా? ఒకే కథనాన్ని నమ్మమని ...
లంచం ఇవ్వలేదని రూ.10 కోట్ల పరిహారం ఆపేశారా?.. లోకేశ్, నారాయణకు భార్గవ్ తేజ బినామీ అంటూ రైతు సంచలన ఆరోపణలు
అమరావతి రాజధాని భూసమీకరణలో మరోసారి సీఆర్డీఏ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. లంచం ఇవ్వలేదనే కారణంతో తనకు రావాల్సిన సుమారు రూ.10 కోట్ల పరిహారాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని వడ్డమానుకు చెందిన రైతు ...
జగన్ పాలనలో అప్పులు అంటే “శ్రీలంక”… ఇప్పుడు మాత్రం “అభివృద్ధి”నా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్గా మారింది అమరావతి నిర్మాణ ఖర్చుల వ్యవహారం. దేశవ్యాప్తంగా రోడ్లు, ఫ్లైఓవర్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణ ఖర్చులతో పోలిస్తే… అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల వ్యయం అసాధారణ ...
అమరావతి “సెల్ఫ్ ఫైనాన్స్” కథలో మరో రూ.2,100 కోట్లు..! బయటపడుతున్న అసలు లెక్కలు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి రాజకీయంగా, ఆర్థికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు “సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ”గా ప్రచారం చేసిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు వరుసగా రాష్ట్ర ఖజానా నుంచే భారీ మొత్తంలో నిధులు ...
గన్నవరం ఉండగానే అమరావతికి 4,618 ఎకరాల ఎయిర్పోర్ట్ ఎందుకు బాబు..?
అమరావతి రాజధాని చుట్టూ మరోసారి భారీ భూసేకరణ చర్చ మొదలైంది. గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా లేదా విస్తరణలో భాగంగా అమరావతి ప్రాంతంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఏకంగా 4,618 ఎకరాల భూమిని ...
అప్పుల పేలుడు: 20 నెలల్లోనే రూ.3,28,321 కోట్లకు రాష్ట్ర అప్పులు… బాబు సర్కారు మరోసారి రికార్డు!
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ప్రభుత్వం మరోసారి భారీగా అప్పు సమీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిధుల అవసరాల నిమిత్తం మొత్తం అప్పు రూ.3,28,225 కోట్లకు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 7.53 ...
ఒకే నెలలో మూడోసారి రూ.3,100 కోట్ల అప్పు… ఖజానా ఖాళీ అవుతోందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీ మొత్తంలో అప్పు చేయడానికి సిద్ధమైంది. వచ్చే మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,100 కోట్లు సమీకరించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 16 సంవత్సరాల ...












