లాకప్ డెత్
ఒకే లాకప్ డెత్… రెండు రాష్ట్రాలు.. తేడా ‘మేకప్’లోనేనా?
ఏపీలో సాయి కృష్ణ.. ఛత్తీస్గఢ్లో శ్రవణ్! ఇద్దరి మరణాలపైనా లాకప్ డెత్ ఆరోపణలే.. అక్కడ సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే.. ఇక్కడ మాత్రం కేసులు ఎందుకు నీరుగారిపోతున్నాయి? లాకప్ డెత్పై సుప్రీం సీరియస్.. ...
సర్కారు కిరాతకంలో మరో లాకప్ డెత్?.. మనుబోలు పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కలకలం
పోలీసుల దెబ్బలే ప్రాణం తీశాయా?.. గడ్డి మందు తాగాడంటున్న పోలీసులు.. మనుబోలు ఘటనపై తీవ్ర ఆరోపణలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్లో ...
‘రప్ప రప్ప’ ఫ్లెక్సీకి రాజ్యమే కదిలింది… లాకప్ డెత్లకు మాత్రం కూటమి నోరు ఎందుకు మూసుకుంది?
ఒకప్పుడు వైఎస్ జగన్ సభలో ఓ యువకుడు “రప్ప రప్ప” అంటూ సినిమా డైలాగ్ రాసిన ఫ్లెక్సీ పట్టుకున్నాడంటే… రాష్ట్ర రాజకీయాలే ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకు… మంత్రుల నుంచి ...
గంగమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు సీరియస్.. “దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ వెంటనే మా ముందుంచండి”
దళిత మహిళ మాల గంగమ్మ లాకప్ డెత్ కేసు మరింత సంచలనంగా మారుతోంది. గంగమ్మ మృతికి ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న బేగరి దుర్గప్ప ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ...
హోటల్లో చిత్రహింసలు.. బస్టాండ్లో అనాథ శవంగా పడేశారు? సాయికృష్ణ మృతి కేసులో సంచలన ఆరోపణలు
సాయికృష్ణది లాకప్ డెత్ కాదు.. పక్కా ప్రీ-ప్లాన్డ్ మర్డర్ అని జైభీమ్ భారత్ పార్టీ సంచలన ఆరోపణ కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ మృతి కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ...
సాయికృష్ణ లాకప్డెత్పై జగన్ ఆగ్రహం: ‘ఇది ఒక్క సీఐ నేరం కాదు.. పోలీసు వ్యవస్థ చేసిన హత్య.. సీబీఐతో విచారణ జరపాలి’
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గిగ్ వర్కర్ గాదె సాయికృష్ణ లాకప్డెత్ ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం ...
సాయికృష్ణ లాకప్ డెత్పై కాపు కార్డు?.. గతాన్ని మర్చిపోయి కొత్త కథనమా?
కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై న్యాయ విచారణ, బాధ్యులపై చర్యల కంటే ముందే కొందరు రాజకీయ పార్టీలు, అనుకూల మీడియా కాపు ...
లాకప్లోనే గాదె సాయికృష్ణను కొట్టి చంపారా..? అర్ధరాత్రి శవాన్ని దహనం చేసి బూడిద కూడా మాయం చేశారా..?
విజయవాడకు చెందిన యువకుడు గాదె సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసు వ్యవస్థపైనే అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ...












