రాజకీయ విశ్లేషణ
నాడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంటూ భయపెట్టారు… నేడు ‘నక్ష’ పేరుతో అదే విధానమా? కూటమి ద్వంద్వ వైఖరిపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై “ప్రజల భూములు లాక్కుంటారు”, “పట్టాదారుల హక్కులు ...
యూట్యూబర్కు ఒక చట్టం… మీడియా పెద్దలకు మరో చట్టమా? ప్రజాస్వామ్యంలో ఈ డబుల్ స్టాండర్డ్ ఎంతకాలం?
ఒకే మాట… ఇద్దరు వ్యక్తులు… కానీ రెండు రకాల చట్టాలా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. చట్టం నిజంగా అందరికీ సమానంగా వర్తిస్తుందా? లేక అధికారానికి దగ్గరగా ...
లడ్డూ దగ్గర లేచిన గొంతులు… రామాలయం విరాళాల దగ్గర ఎందుకు మూగబోయాయి?
రాజకీయాల్లో నటనకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ కొందరు నేతలు, వారి అనుకూల వర్గాలు, కొందరు సినీ ప్రముఖులు మాత్రం పరిస్థితిని బట్టి పాత్రలు మార్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న తిరుపతి ...
కంచె… చేను మేస్తే ఎలా!? సీసీటీవీలను మాయం చేసే వ్యవస్థలు న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా?
చట్టాన్ని కాపాడేవారే సాక్ష్యాలను తుడిచేస్తే… ప్రజలు ఎవరిని నమ్మాలి? ఒక ఏటీఎంలో దొంగతనం జరిగినా… ఒక బ్యాంకులో చోరీ జరిగినా… రోడ్డుపై ప్రమాదం జరిగినా… హత్య జరిగినా… పోలీసులు ముందుగా వెతికేది సీసీటీవీ ...
కేసులు ఉన్నవాడిని కాపాడితే క్రిమినల్ ఎవరు..? ప్రశ్నించిన వాడా.. లేక పల్లకీ మోసిన వాడా..?
రాజకీయాల్లో అభిమానాలు ఉండొచ్చు.. పార్టీ విధేయత ఉండొచ్చు.. కానీ చట్టం కంటే ఎవరూ పెద్దవారు కాదు. సామాన్యుడిపై కేసు పడితే వెంటనే “క్రిమినల్” ముద్ర వేసే కొందరు.. అదే ఆరోపణలు, అదే కేసులు, ...
హోం శాఖ మన చేతుల్లో లేదట.. కానీ పంచాయతీల పరిస్థితికి బాధ్యత ఎవరిది? ఈనాడు వేసిన సైలెంట్ పంచ్ ఇదేనా!
రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడం సులభం. కానీ ప్రజలు అడిగేది ఒక్కటే… మీ చేతిలో ఉన్న శాఖలు ఎలా నడుస్తున్నాయి? గ్రామ పంచాయతీలు ఆర్థికంగా కుదేలైపోతే, ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రాకపోతే, అత్యవసర ...
“ఏరు దాటే వరకు అన్నీ మనవే… ఏరు దాటాక ‘నా శాఖ కాదు’నా? పవన్ కళ్యాణ్ను వెంటాడుతున్న పాత ప్రశ్నలే!”
ప్రతిపక్షంలో సకల శాఖలు తనవేనన్న పవన్… అధికారంలో ‘నా పరిధిలో లేదు’ అంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోని ప్రతి అంశంపై స్పందిస్తూ, రైతు నుంచి విద్యార్థి వరకు, మహిళ నుంచి నిరుద్యోగి వరకు ...
టీడీపీకి 8 శాతం ఓట్లు పెరిగాయా..? గ్రౌండ్లో కనిపిస్తున్నది మాత్రం పూర్తి భిన్నమా!
టీడీపీకి 8 శాతం ఓటింగ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ పుల్లట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ...
జగన్నామ మహానాడు! ట్రాక్ రికార్డు ముఖ్యం… లక్స్ – లైఫ్బాయ్ పోలికలు కావు
తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసింది. అధికార పార్టీ నాయకులు తమ రెండేళ్ల పాలన విజయాలను ప్రజల ముందు ఉంచుతారని చాలామంది ఆశించారు. కానీ మహానాడు వేదికపై జరిగిన ప్రసంగాలను గమనిస్తే, ప్రభుత్వ ఘనతల ...
రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలన రాష్ట్రంలో: అప్పులు, రైతు రుణాలు, రెవెన్యూ లోటు.. ఈ గణాంకాలు చెప్పేదేమిటి?
రాష్ట్ర అప్పులు, రైతు రుణాలు, రెవెన్యూ లోటు.. గణాంకాలు ఏమి చెబుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర అప్పులు, రైతుల రుణభారం, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ...














