రాజకీయాలు

సింహాచలం కొండపై గూగుల్ డేటా సెంటర్ కోసం 160 ఎకరాల భూకేటాయింపుపై పర్యావరణ ఆందోళనలు చూపిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్

సింహాచలం కొండపై కన్నేసిన ప్రభుత్వం? గూగుల్ డేటా సెంటర్ పేరుతో 160 ఎకరాల అప్పగింతపై తీవ్ర విమర్శలు

విశాఖపట్నం ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన సింహాచలం కొండ ఇప్పుడు మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు పేరుతో 160 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ...

తిరుపతి లడ్డూ వివాదం, రామాలయం విరాళాల ఆరోపణలు, రాజకీయ మౌనాన్ని ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

లడ్డూ దగ్గర లేచిన గొంతులు… రామాలయం విరాళాల దగ్గర ఎందుకు మూగబోయాయి?

రాజకీయాల్లో నటనకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ కొందరు నేతలు, వారి అనుకూల వర్గాలు, కొందరు సినీ ప్రముఖులు మాత్రం పరిస్థితిని బట్టి పాత్రలు మార్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న తిరుపతి ...

గ్రామ పంచాయతీల్లో పెట్రోలు అక్రమాల ఆరోపణలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, పెట్రోల్ నాజిల్ మరియు చంద్రబాబు నాయుడు

గ్రామాల్లో బాబు సర్కారు ‘పెట్రోలు మంట’.. పంచాయతీల్లో లక్షల రూపాయల దోపిడీనా? కమిషనర్‌ ఎదుటే బట్టబయలైన షాకింగ్‌ నిజాలు!

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల్లో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెట్రోలు ఖర్చుల పేరుతో లక్షల రూపాయలు డ్రా చేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా బయటపడుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అధికారుల టెలికాన్ఫరెన్స్‌లో తీవ్ర ...

ఉచితాలా రాయితీలా - పేదలకు సంక్షేమ పథకాలు, పెద్దలకు రాయితీలపై రాజకీయ చర్చను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

ఉచితాల పేరుతో పేదలపై ముద్ర..! పెద్దలకు దోచిపెడితే అది అభివృద్ధా..?

పేదలకు ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందట..! కానీ వేల కోట్ల రూపాయల భూములు, రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రభుత్వ ఆస్తులు పెద్ద పెద్ద ...

మహిళలకు సంఖ్య కాదు… నిజమైన భద్రత కావాలి

మహిళా రిజర్వేషన్లు పెరిగితే సరిపోతుందా… లేక మహిళలకు నిజమైన రక్షణ కావాలా?

మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని వచ్చిన ప్రతిపాదన వీగిపోవడంతో అనేక మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాయి. ...