ప్రభుత్వ పాఠశాలలు
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాల ప్రచారం! 1.10 లక్షల చేరికలెక్కడ? 5.56 లక్షల మంది తగ్గడమే నిజం!
కేంద్ర విద్యాశాఖ యూడైస్ గణాంకాలే కూటమి సర్కార్ ప్రచారాన్ని బట్టబయలు చేస్తున్నాయి.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గినా ‘చేరికలు పెరిగాయి’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం ...
బూట్లు పంపిణీ చేయరా? విద్యార్థుల కాళ్లకు చెప్పులు కూడా లేవు.. లోకేశ్పై రాధాకృష్ణ ఘాటు ప్రశ్నలు
విద్యాశాఖలో ఇదేం నిర్లక్ష్యం? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితిపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు దాటినా గోలుగొండ మండలంలోని విద్యార్థులకు బూట్లు పంపిణీ చేయలేదని ఆంధ్రజ్యోతి ...
0.94 శాతం పెరిగిందంటూ కూటమి గొప్పలు.. మరి మండలిలో మీరే చెప్పిన 55.01% నుంచి 41.40% లెక్క ఏంటి?
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి.. విద్యా వ్యవస్థ గాడిన పడింది.. సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.. ప్రైవేట్ స్కూళ్ల నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.. 2026–27లో ప్రవేశాలు 0.94 ...
సర్కారు బడులకు రాం రాం..! రెండేళ్లలో 5.88 లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్లారు?
రెండేళ్లలోనే సర్కారు బడుల నుంచి 5.88 లక్షల మంది విద్యార్థులు మాయం.. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తాజాగా వెలుగులోకి వచ్చిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ...
తగ్గిన విద్యార్థుల సంఖ్య.. లోకేష్ ఒప్పుకున్నారే! మండలి సాక్షిగా బట్టబయలైన ఏపీ ప్రభుత్వ బడుల దుస్థితి
నారా లోకేష్ బాధ్యత వహిస్తున్న విద్యాశాఖలోనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాల్సిన మంత్రి.. చివరకు శాసన మండలి సాక్షిగా అదే విషయాన్ని గణాంకాలతో ...
చతికిలపడిన ప్రభుత్వ బడులు..! కిట్లు లేవు.. పుస్తకాలు లేవు.. 43 లక్షల నుంచి 30 లక్షలకు కుదేలైన ప్రభుత్వ విద్య!
“విద్యే భవిష్యత్తు” అని చెప్పే ప్రభుత్వమే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందలేదు. పాఠ్యపుస్తకాలు లేవు.. ...
నాడు-నేడు గొప్పలు… నేడు బడులు వెలవెల! కేంద్ర విద్యాశాఖ నివేదికతో ఏపీ విద్యా వ్యవస్థపై బట్టబయలైన నిజాలు..!
గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో “నాడు-నేడు”, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్రూమ్లు, ట్యాబ్లు, మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా మార్చామని భారీ ప్రచారం ...
విద్యాశాఖను విస్మరించిన లోకేష్.. జాతీయ మీడియా ఎత్తిచూపిన ఏపీ విద్యా దుస్థితి!
పాఠశాలలపై శ్రద్ధ లేదా? విద్యార్థుల భవిష్యత్తుపై పట్టింపు లేదా? విద్యాశాఖ కంటే రాజకీయాలకే ప్రాధాన్యమా? ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగం పరిస్థితిపై జాతీయ మీడియా వేదికల్లో వస్తున్న విశ్లేషణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ...
బడులు తెరుచుకున్నాయి… కానీ పాలకుల మనసులు తెరుచుకున్నాయా? పేద పిల్లల భవిష్యత్తుపై ఈ నిర్లక్ష్యం ఎందుకు?
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. లక్షలాది మంది విద్యార్థులు ఆశలతో బడిబాట పట్టారు. కానీ పేద కుటుంబాల గడప వద్ద మాత్రం ఇంకా అదే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బ్యాగులు ఎక్కడ? పుస్తకాలు ఎక్కడ? ...
రెండేళ్ల వెన్నుపోటు పాలనలో విద్యారంగం విధ్వంసం.. పేద పిల్లల భవిష్యత్తును బలి చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం గత కొన్నేళ్లలో పెద్ద మార్పులను చూసింది. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, CBSE, IB వంటి సంస్కరణలతో పేద ...














