ప్రజాధనం

వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్ ఆరోపణలు, మామోగ్రఫీ యంత్రాల టెండర్ ధరల వివాదం

వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్? టెండర్ రేట్లపై సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన మామోగ్రఫీ యంత్రాల కొనుగోళ్లపై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన అదే తరహా వైద్య పరికరాలను ఏపీలో మాత్రం భారీ ...

కైలాసగిరి త్రిశూలం ప్రాజెక్టు ఖర్చు పెరుగుదలపై రాజకీయ వివాదం

కైలాసగిరి త్రిశూలం పేరుతో ఖజానాకి త్రిశూలమేనా..? కోటిన్నర పని 6 కోట్లకు ఎలా చేరింది..?

విశాఖలో కైలాసగిరిపై నిర్మించనున్న త్రిశూలం ప్రాజెక్టు ఇప్పుడు భారీ రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. మొదట రూ.1.5 కోట్లతో పూర్తి అవుతుందని చెప్పిన పనికి.. ఇప్పుడు రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందనే అంచనాలు వినిపిస్తుండటంతో ...

మహా న్యూస్‌కు రూ.56.64 లక్షలు కేటాయించిన ఏపీ ప్రభుత్వ జీఓ

అప్పులు పెరిగిపోతున్నా ప్రచారానికే కోట్ల ఖర్చా?.. మహా న్యూస్‌కు రూ.56 లక్షల జీఓపై దుమారం!

స్వర్ణ ఆంధ్ర విజన్-2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాల ప్రచారం కోసం మహా న్యూస్ ఛానల్‌కు రూ.56.64 లక్షలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ...

బలుసుకు మరో రూ.98.1 కోట్ల అనుమతులతో అమరావతి విద్యుత్ లైన్ ప్రాజెక్టు వివాదం

బలుసుకు మరో రూ.98.1 కోట్లు..! రాజధాని విద్యుత్ లైన్ పనుల్లో భారీ ఖర్చుల పెంపు

అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూగర్భ విద్యుత్ లైన్ మార్పు పనులపై మరోసారి భారీ చర్చ మొదలైంది. ఇప్పటికే అధిక ధరలకు పనులు అప్పగించారనే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వంపై ఇప్పుడు మరో రూ.98.1 ...