ప్రజాధనం

తల్లీబిడ్డల రవాణా సేవలు ధర పెంపుపై విమర్శలు

ఇక తల్లీబిడ్డల పేరుతో దోపిడీ! రూ.895 సేవకు రూ.1,640.. చంద్రబాబు సర్కార్‌పై కమీషన్ ఆరోపణలు

తల్లీబిడ్డల సేవలపైనా చంద్రబాబు సర్కార్‌ కన్ను? తల్లీబిడ్డలను ఆస్పత్రుల నుంచి సురక్షితంగా ఇళ్లకు చేర్చే సేవలనూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వదల్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సేవల స్వరూపం ఏమాత్రం మారకపోయినా.. అదే రకమైన ...

క్వాంటమ్‌ వ్యాలీ ట్విన్‌ టవర్ల కాంట్రాక్ట్‌పై ఆరోపణలు

క్వాంటమ్‌ వ్యాలీలో కాంట్రాక్ట్‌ కుంభకోణం? రూ.958 కోట్ల నుంచి రూ.1,180 కోట్లకు ఎలా పెరిగింది!

చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున భారీ వ్యయం.. 4.60 శాతం అదనంగా కోట్‌ చేసిన ఎల్‌–1 సంస్థ.. ఖజానాపై రూ.44.09 కోట్ల అదనపు భారం.. మరో రూ.178.1 కోట్ల పన్నుల రీయింబర్స్‌మెంట్‌.. చివరకు ...

రూ.1.01 కోట్ల సింగపూర్ పర్యటన నేపథ్యంలో సూట్‌కేసులతో సింగపూర్ వైపు వెళ్తున్న ఏడుగురు మంత్రులను సూచించే ప్రతీకాత్మక చిత్రం.

సైకిల్ తొక్కుతూ పొదుపు మంత్రం.. సింగపూర్‌లో మాత్రం కోట్ల ఖర్చు..! మంత్రుల విదేశీ పర్యటనపై రాజకీయ దుమారం

ఒకవైపు ఖజానా ఖాళీగా ఉందంటూ ప్రజలకు పొదుపు పాఠాలు చెప్పడం… మరోవైపు మంత్రుల విదేశీ పర్యటనల కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ఏడుగురు రాష్ట్ర మంత్రులు ...

వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్ ఆరోపణలు, మామోగ్రఫీ యంత్రాల టెండర్ ధరల వివాదం

వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్? టెండర్ రేట్లపై సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన మామోగ్రఫీ యంత్రాల కొనుగోళ్లపై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన అదే తరహా వైద్య పరికరాలను ఏపీలో మాత్రం భారీ ...

కైలాసగిరి త్రిశూలం ప్రాజెక్టు ఖర్చు పెరుగుదలపై రాజకీయ వివాదం

కైలాసగిరి త్రిశూలం పేరుతో ఖజానాకి త్రిశూలమేనా..? కోటిన్నర పని 6 కోట్లకు ఎలా చేరింది..?

విశాఖలో కైలాసగిరిపై నిర్మించనున్న త్రిశూలం ప్రాజెక్టు ఇప్పుడు భారీ రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. మొదట రూ.1.5 కోట్లతో పూర్తి అవుతుందని చెప్పిన పనికి.. ఇప్పుడు రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందనే అంచనాలు వినిపిస్తుండటంతో ...

మహా న్యూస్‌కు రూ.56.64 లక్షలు కేటాయించిన ఏపీ ప్రభుత్వ జీఓ

అప్పులు పెరిగిపోతున్నా ప్రచారానికే కోట్ల ఖర్చా?.. మహా న్యూస్‌కు రూ.56 లక్షల జీఓపై దుమారం!

స్వర్ణ ఆంధ్ర విజన్-2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాల ప్రచారం కోసం మహా న్యూస్ ఛానల్‌కు రూ.56.64 లక్షలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ...

బలుసుకు మరో రూ.98.1 కోట్ల అనుమతులతో అమరావతి విద్యుత్ లైన్ ప్రాజెక్టు వివాదం

బలుసుకు మరో రూ.98.1 కోట్లు..! రాజధాని విద్యుత్ లైన్ పనుల్లో భారీ ఖర్చుల పెంపు

అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూగర్భ విద్యుత్ లైన్ మార్పు పనులపై మరోసారి భారీ చర్చ మొదలైంది. ఇప్పటికే అధిక ధరలకు పనులు అప్పగించారనే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వంపై ఇప్పుడు మరో రూ.98.1 ...