జగన్
వైసీపీని చూసి ఇంత భయమా లోకేష్?.. కూటమి కాపాడుకోవాలన్న మాట వెనుక అసలు కారణం ఇదే!
వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేదా?.. లోకేష్ వ్యాఖ్యలే నిజాన్ని బయటపెట్టాయి! “వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కొనసాగాలి” అని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ...
విద్యుత్ చార్జీలు పెంచలేదట..! మరి రూ.20 వేల కోట్ల భారం ఎవరు వేశారు? చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఫైర్
టీడీపీ ప్రభుత్వ అబద్ధాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్న వైఎస్సార్సీపీ.. విద్యుత్ చార్జీలు, అప్పులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, డిస్కంల పరిస్థితిపై సంచలన గణాంకాలు విడుదల ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల అంశం మరోసారి రాజకీయంగా హాట్టాపిక్గా ...
బాధితుల గడపకు వెళ్లిన జగన్.. బాధితులనే గడప తొక్కించిన చంద్రబాబు.. ఇద్దరూ ఎలా ఒకటవుతారు?
రాజకీయాల్లో మాటలు కాదు.. కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల నాయకుడు ఎలా స్పందించాడన్నదే చరిత్రలో నిలిచిపోతుంది. కన్నబిడ్డ కనిపించక ఆవేదనతో కుమిలిపోతున్న కుటుంబం వద్దకు వెళ్లి వారి కన్నీరు తుడవడం ఒక నాయకత్వం. ...
పోర్టులా..? బార్లా..? ఏపీ తీర ప్రాంతాల భవిష్యత్తుపై మళ్లీ మొదలైన రాజకీయ పోరు
ఆంధ్రప్రదేశ్కు దాదాపు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఈ తీర ప్రాంతం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, మత్స్యకారుల జీవనోపాధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు బలమైన అవకాశాలను కల్పించే సంపదగా ...
‘ప్రిజనర్’ అంటూ జగన్పై సెటైర్లు.. మరి ఈ పనులన్నీ చేసింది ఎవరు? లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్!
“ప్రిజనర్కు విజనరీకి తేడా ఉంటుంది.. బెంగళూరులో ఉండే జగన్కు ఏం తెలుస్తుంది” అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ...
ఆరోగ్యశ్రీపై సత్యకుమార్ వ్యాఖ్యలు.. కానీ ప్రజల ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు?
ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్యశ్రీ అమలుపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ...
నిన్న పెంటయ్య.. నేడు దుర్గయ్య..! కూటమి దాష్టీకాలకు ఇంకెంతమంది బలవ్వాలి?
గొడ్డలి.. లడ్డు.. వ్యక్తిగత విమర్శలు.. రాజకీయ డ్రామాలు..! ఇవన్నీ పక్కనపెడితే ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన పెంటయ్య కుటుంబం న్యాయం ...
జగన్నామ మహానాడు! ట్రాక్ రికార్డు ముఖ్యం… లక్స్ – లైఫ్బాయ్ పోలికలు కావు
తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసింది. అధికార పార్టీ నాయకులు తమ రెండేళ్ల పాలన విజయాలను ప్రజల ముందు ఉంచుతారని చాలామంది ఆశించారు. కానీ మహానాడు వేదికపై జరిగిన ప్రసంగాలను గమనిస్తే, ప్రభుత్వ ఘనతల ...
వెన్నుపోటుకు రెండేళ్లు.. జగన్ బుక్లెట్లో 13 సంచలన ఆరోపణలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన “వెన్నుపోటుకు రెండేళ్లు” బుక్లెట్ తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అమరావతి భూముల వ్యవహారం, ఇన్సైడర్ ట్రేడింగ్, కార్యకర్తల ...
కుల రాజకీయాల మంటల్లో మళ్లీ పవన్ వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పాత ప్రసంగాలు!
రాజకీయాల్లో కుల సమీకరణాలపై మరోసారి చర్చ పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల రాజకీయాల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ...














