జగన్
ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం.. “సంపద సృష్టి” వెనుక బయటపడుతున్న నిజాలేంటి?
ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. “సంపద సృష్టి” పేరుతో ప్రభుత్వం చెబుతున్న గణాంకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ...
“అనుభవం లేదన్నారు… కానీ జగన్ హయాంలో ఒక్క పరీక్ష పత్రం కూడా లీక్ కాలేదా?”
దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు వరుసగా వెలుగులోకి వస్తున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్య నిర్వహించిన భారీ స్థాయి నియామక పరీక్షలపై ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా ...
జగన్ హయాంలో ₹110 అంటూ విమర్శలు… ఇప్పుడు ₹195 దాటిన వంటనూనె ధరలపై మౌనం ఎందుకు..?
అప్పట్లో విమర్శలు… ఇప్పుడు నిశ్శబ్దమా..? ఆంధ్రప్రదేశ్లో వంటనూనె ధరలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యాయి. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో లీటర్ వంటనూనె ₹110 దాటిందంటూ తీవ్ర విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు ...
“ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు”.. టీడీపీపై జగన్ తీవ్ర ఆరోపణలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి ...
విశాఖపై అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట..? మీడియా వైఖరిపై మళ్లీ పెద్ద చర్చ!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా పాత్రపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా విశాఖపట్నం విషయంలో గతంలో వచ్చిన కథనాలు, ప్రస్తుతం ప్రచురితమవుతున్న వార్తలను పోల్చుతూ సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ ...
“జగన్ లింక్” అంటూ వైరల్ ప్రచారం ఫేక్..? అసలు రచయితే చెప్పిన నిజాలు ఇవే..!
సోషల్ మీడియాలో “YS Jagan Fake Propaganda” పేరుతో వైరల్ అవుతున్న డాక్యుమెంటరీ ప్రచారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.వైఎస్ జగన్పై వైరల్ అయిన డాక్యుమెంటరీ ప్రచారం ఫేక్ అంటూ రచయిత ఉడుముల సుధాకర్ ...
విశాఖను ఎవరు కబ్జా చేస్తున్నారు..? పరిపాలనా రాజధాని పేరుతో బయటపడుతున్న అసలు కథ
విశాఖపట్నం పేరు వినిపించినప్పుడల్లా ఇప్పుడు అభివృద్ధి కంటే ఎక్కువగా రాజకీయ ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు “విశాఖ మునిగిపోతుంది”, “పరిపాలనా రాజధానికి పనికిరాదు” అంటూ ప్రచారం చేసిన వారే… ఇప్పుడు అదే నగరంలో వేల ...
“తెలుగు చచ్చిపోతుంది” అన్నవాళ్లు… ఇప్పుడు ఇంగ్లీష్ కోసం పోటీ పడుతున్నారా?
జగన్ ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. తెలుగు భాష ప్రమాదంలో పడుతుందని , “తెలుగు భాష అంతరించిపోతుంది”, “మాతృభాషను చంపేస్తున్నారు”, “పిల్లలను సంస్కృతి నుండి దూరం ...
డైవర్షన్ డ్రామా – జగన్పై దాడులతో అమరావతి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్న సర్కారు
విమర్శలతోనే పాలన? అసలు ప్రశ్నలు పక్కన! రాజధాని, ప్రజా సమస్యలపై సీరియస్ చర్చ జరగాల్సిన అసెంబ్లీ వేదిక ఇప్పుడు వ్యక్తిగత దూషణల కేంద్రంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలు, రైతుల ఆవేదన, ...













