చంద్రబాబు ప్రభుత్వం
దళిత ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై కక్ష సాధింపా..? పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్మెంట్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
దళిత ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్కు పోస్టింగ్ లేకుండానే రిటైర్మెంట్.. చంద్రబాబు ప్రభుత్వంపై కక్ష సాధింపు ఆరోపణలు ఇంట్రో దళిత అధికారుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తన కక్షను నిస్సిగ్గుగా ...
ప్రభుత్వ ఆస్తులు ‘ఫర్ సేల్’నా? రామాయపట్నం పోర్టు నుంచి ఆర్టీసీ, మెడికల్ కాలేజీల వరకు ప్రైవేటీకరణ ఆరోపణలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ...
బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్.. మూడు నెలల్లోనే మరో రూ.21,800 కోట్ల రుణభారం!
భారీ అప్పుల బాటలో చంద్రబాబు ప్రభుత్వం.. జూలై-సెప్టెంబర్కు ఆర్బీఐ గ్రీన్సిగ్నల్ ఆంధ్రప్రదేశ్లో అప్పుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 2026-27 ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు నెలల్లోనే రూ.29,663 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ...
పబ్లిక్ ప్రభుత్వమా… ప్రైవేటు ప్రభుత్వమా? రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణపై రాజకీయ దుమారం
జగన్ హయాంలో వేల కోట్లతో నిర్మించిన పోర్టును ప్రైవేటుకు అప్పగించే నిర్ణయంపై తీవ్ర విమర్శలు.. ప్రభుత్వ ఆస్తుల భవిష్యత్తుపై కొత్త చర్చ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ అంశం మరోసారి రాజకీయ చర్చకు ...
చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్-1.. 365 రోజుల్లో 357 రోజులు అప్పులే.. కాగ్ నివేదికలో సంచలన వివరాలు!
ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ..? చేబదుళ్ల అప్పులతోనే ప్రభుత్వం నడిచిందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసే అంశాలను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తన 2024–25 ...
‘అసైన్డ్’పై ఎమ్మెల్యేలదే పెత్తనం.. పేదల భూములపై రాజకీయ పంజా?
చంద్రబాబు కూటమి సర్కారు విస్మయకర నిర్ణయం.. అసైన్డ్ భూములపై కొత్త ఎత్తుగడ? ఆంధ్రప్రదేశ్లో పేదల కోసం కేటాయించిన అసైన్డ్ భూములపై ఇప్పుడు రాజకీయ ఆధిపత్యానికి బాటలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఇసుక, ...
‘అమృత్ 2.0’ పేరుతో రూ.5,513 కోట్ల దోపిడీ? టెండర్లను గంపగుత్తగా కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు!
ప్రజలకు తాగునీరు, మురుగునీటి శుద్ధి సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘అమృత్ 2.0’ పథకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీ వివాదానికి కేంద్రబిందువైంది. రూ.5,513.07 కోట్ల విలువైన పనులను పోటీ లేకుండా ఐదు పెద్ద కాంట్రాక్టు ...
హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్లో భయపాలన? రెడ్బుక్ రాజ్యంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా?
ఆంధ్రప్రదేశ్లో చట్టపాలన కనుమరుగై, భయం రాజ్యమేలుతోందా? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థే భయానికి ప్రతీకగా మారిందా? రాజకీయ కక్షసాధింపునకు అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారా? మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ...
అవి సర్కారు హత్యలే!
నెలరోజులుగా బిడ్డల కోసం తల్లిదండ్రుల ఆర్తనాదం.. పోలీసు వేధింపులతో యువకుడి ఆత్మహత్య.. న్యాయస్థానం జోక్యంతో బయటపడిన సంచలన వాస్తవాలు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తమ బిడ్డలు కనిపించడం లేదని బాధిత కుటుంబాలు ...
పీ–4 పేరుతో కోట్ల ఖర్చు.. పేదరిక నిర్మూలన కంటే ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యమా?
పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీ–4 (P4) కార్యక్రమం, ఇప్పుడు భారీ ఖర్చుల కారణంగా వివాదాల కేంద్రంగా మారింది. పేదలకు ప్రత్యక్షంగా ఎంత ...














