చంద్రబాబు ప్రభుత్వం
ఉద్యోగులకు రెండేళ్లుగా ‘గుండు’ సున్నా? డీఏలు బంద్.. ఐఆర్ లేదు.. పీఆర్సీ లేదు.. రూ.37 వేల కోట్ల నష్టం అంటూ ఉద్యోగ సంఘాల తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల అంశం మరోసారి రాజకీయంగా హాట్టాపిక్గా మారింది. రెండేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలు, మధ్యంతర భృతి (IR), కొత్త వేతన ...
అమరావతి విస్తరణ పేరిట మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల భూసమీకరణ..? సీఆర్డీఏ వివరణతో వెలుగులోకి వచ్చిన వివరాలు
అమరావతి విస్తరణకు భారీ ప్రణాళిక.. మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన అమరావతి రాజధాని విస్తరణ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 29 ...
ఆర్టీసీ రూటు.. ప్రైవేటు ‘రేటు’! అస్మదీయులకే పెత్తనం.. ఆర్టీసీ ఖజానాపై భారీ భారం?
ఆర్టీసీ రూటు.. ప్రైవేటు ‘రేటు’! ఈ-బస్సుల పేరుతో అస్మదీయులకు అడ్డగోలు లాభాలా ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-బస్సుల విధానాన్ని ...
చతికిలపడిన ప్రభుత్వ బడులు..! కిట్లు లేవు.. పుస్తకాలు లేవు.. 43 లక్షల నుంచి 30 లక్షలకు కుదేలైన ప్రభుత్వ విద్య!
“విద్యే భవిష్యత్తు” అని చెప్పే ప్రభుత్వమే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందలేదు. పాఠ్యపుస్తకాలు లేవు.. ...
రాష్ట్రంలో ప్రజా ఆగ్రహం ఉప్పొంగుతోందా?.. రైతులు, విద్యార్థులు, కార్మికుల మహా ధర్నాలతో చంద్రబాబు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
రైతు నుంచి విద్యార్థి వరకు.. కార్మికుడి నుంచి మహిళ వరకు – రాష్ట్రవ్యాప్తంగా నిరసనలే నిరసనలు.. ప్రభుత్వానికి పెరుగుతున్న సవాళ్లు ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ...
అప్రూవర్ తంత్రం.. సిట్ కుతంత్రమా? మద్యం కేసులో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో మద్యం అక్రమాల కేసు దర్యాప్తు మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ లభించడం, ఆ పిటిషన్ను సిట్ తీవ్రంగా వ్యతిరేకించకపోవడం వెనుక పెద్ద ...
ఆ 8 గంటలే కొంపముంచాయా? చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు బలయ్యాయా?
విశాఖ సముద్రంలో చోటుచేసుకున్న మత్స్యకారుల బోటు ప్రమాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందినా, దాదాపు 8 గంటలపాటు ప్రభుత్వం స్పందించకపోవడమే ఆరుగురు మత్స్యకారుల ...
ఆర్టీసీ ప్రైవేటీకరణకే చంద్రబాబు సర్కారు పంతం..! జేఏసీతో చర్చలు విఫలం.. ఉద్యమం ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదనే విమర్శలు మరింత బలపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీతో జరిగిన కీలక చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగియడంతో ప్రభుత్వ ...
ప్రశ్నించే గొంతును నొక్కేయడానికేనా పోలీసు వ్యవస్థ? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆగ్రహం.. ‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ ఎక్స్లో సంచలన పోస్టు
ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ పని తీరు అత్యంత ప్రమాదకర దిశగా సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు, ...
హైకోర్టు ఆగ్రహం.. “రాష్ట్రం రావణ కాష్టం కావాలా?” – చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు
మాజీ మంత్రి కొడాలి నానిపై 2021లో నమోదైన కేసులో ఐదేళ్ల తర్వాత ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తే కోర్టు చూస్తూ ఊరుకోదని ...












