చంద్రబాబు ప్రభుత్వం
పంచదార్ల కొండపై కూటమి సర్కారుకు దిమ్మతిరిగే షాక్.. వైఎస్సార్సీపీ పోరాటానికి తలొగ్గి ‘నో మైనింగ్ జోన్’!
పవిత్ర పంచదార్ల కొండను పిండి పిండి చేయాలనుకున్న మైనింగ్ మాఫియాకు చివరకు బ్రేక్ పడింది. కొండను కాపాడాలని వైఎస్సార్సీపీ చేపట్టిన అలుపెరగని పోరాటం, భారీ నిరసనలు, కేంద్ర మంత్రులకు చేసిన ఫిర్యాదులు, పార్లమెంట్లో ...
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాల ప్రచారం! 1.10 లక్షల చేరికలెక్కడ? 5.56 లక్షల మంది తగ్గడమే నిజం!
కేంద్ర విద్యాశాఖ యూడైస్ గణాంకాలే కూటమి సర్కార్ ప్రచారాన్ని బట్టబయలు చేస్తున్నాయి.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గినా ‘చేరికలు పెరిగాయి’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం ...
మొన్న సిద్ధార్థ లూథ్రా.. నేడు సిద్ధార్థ అగర్వాల్! ప్రజాధనంపై చంద్రబాబు సర్కార్కు అంత ప్రేమ ఎందుకు?
ప్రజల సొమ్ముతో న్యాయవాదులకు కోట్ల ఫీజులు.. తాజాగా సిద్ధార్థ అగర్వాల్కు రూ.88.50 లక్షలు! ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని న్యాయవాదుల ఫీజుల పేరుతో భారీగా ఖర్చు చేస్తోందంటూ వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ...
అమరావతి క్వార్టర్లలో రూ.252 కోట్ల ‘గోల్మాల్’?! 72% పనులకు రూ.363.68 కోట్లు.. మిగిలిన 28%కే రూ.524.70 కోట్లు!
అమరావతిలో ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల క్వార్టర్ల నిర్మాణంలో చంద్రబాబు సర్కార్ వ్యవహారంపై సంచలన ప్రశ్నలు | కాగ్ లెక్కల్లో బయటపడిన వ్యత్యాసాలపై రాజకీయ దుమారం అమరావతి రాజధాని నిర్మాణంలో మరో భారీ వ్యయ వ్యవహారం ...
ఇక తల్లీబిడ్డల పేరుతో దోపిడీ! రూ.895 సేవకు రూ.1,640.. చంద్రబాబు సర్కార్పై కమీషన్ ఆరోపణలు
తల్లీబిడ్డల సేవలపైనా చంద్రబాబు సర్కార్ కన్ను? తల్లీబిడ్డలను ఆస్పత్రుల నుంచి సురక్షితంగా ఇళ్లకు చేర్చే సేవలనూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వదల్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సేవల స్వరూపం ఏమాత్రం మారకపోయినా.. అదే రకమైన ...
దగా డీఎస్సీపై దద్దరిల్లిన ఏపీ.. బాబు సర్కారుపై వైఎస్సార్సీపీ సమరభేరి!
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ వ్యవహారం రగిలిపోతోంది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల ఆగ్రహం ఇప్పుడు రోడ్డెక్కింది. ‘దగా డీఎస్సీ’పై వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమవుతుండగా.. శాంతియుత దీక్షలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ...
భారతి సిమెంట్స్పై ‘పచ్చ’ పగ! లైమ్స్టోన్ మైనింగ్కు అడ్డుకట్ట.. ఉత్పత్తి నిలిపే కుట్ర? పరిశ్రమలపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపా?
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పరిశ్రమలకు భద్రత ఉందా? రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన అంతర్జాతీయ కంపెనీలకే రక్షణ లేకుంటే కొత్త పెట్టుబడిదారులు ఎలా ముందుకు వస్తారు? ఇటీవల అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమపై వివాదం ...
ఆరోగ్యశ్రీ నిధులపై ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రుల తిరుగుబాటు.. హామీలు మరిచిన చంద్రబాబు సర్కార్పై తీవ్ర ఆగ్రహం
హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారా? రూ.600 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించండి.. చంద్రబాబు ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అల్టిమేటం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ...
శ్రీశైలం నిండినా నీళ్లు విడుదలకు నో! రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు చంద్రబాబు ప్రభుత్వం?
కృష్ణా నదిపై వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నిల్వల దిశగా దూసుకెళ్తోంది. కనీస నీటి మట్టాన్ని దాటి ప్రస్తుతం 92.04 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది. ఎగువన ఆల్మట్టి, ...













