చంద్రబాబు ప్రభుత్వం
అప్పులు పెరిగిపోతున్నా ప్రచారానికే కోట్ల ఖర్చా?.. మహా న్యూస్కు రూ.56 లక్షల జీఓపై దుమారం!
స్వర్ణ ఆంధ్ర విజన్-2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాల ప్రచారం కోసం మహా న్యూస్ ఛానల్కు రూ.56.64 లక్షలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ...
ఆక్వా ఫీడ్ ధరలు పెంపు.. రొయ్యల రైతులపై టీడీపీ ‘మేత’ దందా?
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులపై మరోసారి భారీ భారం పడింది. ఇప్పటికే ఎగుమతుల మందగమనం, వైరస్ ప్రభావం, విద్యుత్, డీజిల్ ధరల పెరుగుదలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఇప్పుడు ఫీడ్ కంపెనీలు భారీ షాక్ ...
చేతులెత్తేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. పేదల ఆరోగ్య భద్రత ఇక ప్రశ్నార్థకమేనా?
ఆరోగ్యశ్రీ సంక్షోభం దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాణాధారంగా నిలిచిన ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఇప్పుడు సంక్షోభంలో పడుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాల నుంచి రావాల్సిన బకాయిలు సకాలంలో అందకపోవడంతో పలు ప్రముఖ ...
తిరుపతిలో భారీ భూ దందా..? ₹1,100 కోట్ల భూమిని కేవలం ₹20 కోట్లకే అప్పగించారా..?
పర్యాటక అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూముల కేటాయింపుపై తీవ్ర వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ భూ వివాదం తిరుపతి వన్ భూ దందా ,ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు ...








