ఆంధ్ర పోలిటిక్స్
పనోరమా హిల్స్ కోసం కొండలు గుండు చేశారా…? మేధావుల మౌనం వెనుక అసలు కారణమేంటి?
విశాఖలోని పనోరమా హిల్స్ ప్రాంతం మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. అక్కడ భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు కోసం కొండలను గుండు కొట్టారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ...
రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్కు మరో నీతా?
విశాఖపట్నం తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ...
కైలాసగిరి త్రిశూలం పేరుతో ఖజానాకి త్రిశూలమేనా..? కోటిన్నర పని 6 కోట్లకు ఎలా చేరింది..?
విశాఖలో కైలాసగిరిపై నిర్మించనున్న త్రిశూలం ప్రాజెక్టు ఇప్పుడు భారీ రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. మొదట రూ.1.5 కోట్లతో పూర్తి అవుతుందని చెప్పిన పనికి.. ఇప్పుడు రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందనే అంచనాలు వినిపిస్తుండటంతో ...
మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయా..? బాధితులనే టార్గెట్ చేస్తున్నది ఎవరు..?
మహిళా దినోత్సవం వచ్చినప్పుడు మహిళల గొప్పతనం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కానీ అదే సమయంలో మహిళలు అవమానానికి గురవుతున్న ఘటనలపై మాత్రం సమాజం, రాజకీయాలు, మీడియా ...
కుటుంబ నియంత్రణ వివాదం..! మన్యం జిల్లాలో వైద్యశాఖ వింతపోకడలపై దుమారం
ఆంధ్రప్రదేశ్లో కుటుంబ నియంత్రణ కూడా ఇప్పుడు ప్రభుత్వ అనుమతితోనే జరగాలా..? ఇద్దరు పిల్లలు చాలనుకునే పేద కుటుంబాన్ని బలవంతంగా మూడో బిడ్డ కోసం ఒత్తిడి చేయడం ఏ రకం పాలన..? పార్వతీపురం మన్యం ...
రైతు నడ్డి విరిచిన మద్దతు ధరలు.. పైసల పెంపుతో చేతులు దులుపుకున్న కేంద్రం!
పెరుగుతున్న ఖర్చులు.. పైసల్లోనే MSP పెంపు దేశవ్యాప్తంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2026-27 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు (MSP) రైతులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ...
ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరిట భారీ వడపోత.. పథకాల భవితవ్యంపై ఆందోళన!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం “ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించగా.. అదే ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. ...
విశాఖ తీరం… బికినీ ఉత్సవాలా? లేక పోర్టుల అభివృద్ధా? ఏది నిజమైన విజన్?
విశాఖ తీర ప్రాంత అభివృద్ధి అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. ఒకవైపు ప్రచార కార్యక్రమాలు, మరోవైపు పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా వచ్చిన ఉపాధి అవకాశాలు ఇప్పుడు ...
తిరుమలలో ‘శ్రీవాణి’ టికెట్ల మాఫియా..? భక్తుల విశ్వాసాన్ని అమ్మేస్తున్నది ఎవరు!
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పవిత్రంగా భావించే “శ్రీవాణి” ట్రస్ట్ టికెట్లలో భారీ బ్లాక్ మార్కెట్ దందా బయటపడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. శ్రీవారి ...
2029 నాటికి రాష్ట్రం పరిస్థితి ఏంటి..? అప్పుల మధ్య మంత్రుల విదేశీ పర్యటనలపై పెరుగుతున్న అనుమానాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని చెబుతుండగా, మరోవైపు వరుసగా మంత్రుల విదేశీ పర్యటనలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా గనులు & భూగర్భశాఖ మంత్రి ...














