ఆంధ్ర పోలిటిక్స్
పరకామణి చోరీ కేసులో సెటిల్మెంట్ జరిగింది అనేది పూర్తిగా అబద్ధం
పరకామణి చోరీ కేసులో సెటిల్మెంట్ జరిగిందన్న ప్రచారం నిజం కాదు.ఈ కేసు పూర్తిగా చట్టబద్ధంగా, లోక్ అదాలత్లో జడ్జి పర్యవేక్షణలో పరిష్కారమైంది. నిందితుడు చేసిన తప్పుకు బాధ్యత తీసుకొని, శ్రీ వారి ఆలయానికి ...
❌ నెయ్యి కొనుగోలు కమిటీ అక్రమాల ఆరోపణలు అబద్ధం — అసలు బాధ్యులు ఎవరు?
నెయ్యి కొనుగోలు కమిటీలో వైయస్సార్సీపీ సభ్యులను పెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ అప్పట్లో అదే కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న పార్టీలోనే ...
జంతుకొవ్వు కలిసిందన్న ఆరోపణలకు ఎన్డీడీబీ, సీఎఫ్టీఆర్ఐ నివేదికల్లో ఆధారాలే లేవు
ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ, సీఎఫ్టీఆర్ఐ వంటి కేంద్ర సంస్థల నివేదికల్లో ఎక్కడా జంతుకొవ్వు కలిసిందని నిర్ధారించలేదు. కొన్ని పరిస్థితుల్లో ఫలితాల్లో తేడాలు వచ్చే అవకాశాలున్నాయని, ఇవి కేవలం అనుమానాల స్థాయిలో మాత్రమే ఉన్నాయని ఎన్డీడీబీనే ...
నెయ్యి ధరలపై అక్రమాల ఆరోపణలు పూర్తిగా అబద్ధం
మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజమా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన మరో అపోహనా? రూ.319–రూ.329కే కిలో నెయ్యి ఎలా సాధ్యమని ప్రశ్నలు లేవనెత్తుతున్న ...
హెలిప్యాడ్ కోసం రైతు భూమి లాక్కున్నారన్న చంద్రబాబు ఆరోపణలు తప్పుడు ప్రచారం
రికార్డులు ఏమంటున్నాయి? తాడేపల్లి భూమి వివాదంలో బయటపడిన అసలు నిజాలు తాడేపల్లి హెలిప్యాడ్ ఆరోపణల్లో చంద్రబాబు మాటలు ఎంతవరకు నిజం? హెలిప్యాడ్ కోసం రైతు భూమిని లాక్కున్నారంటూ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు ...
అంబటికి మద్దతుగా వైసీపీ ‘ఛలో గుంటూరు’… 200 కార్లతో నేతల భారీ కదలిక
అంబటి కుటుంబానికి మద్దతుగా YSR Congress Party ఆధ్వర్యంలో ఇవాళ ‘ఛలో గుంటూరు’ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుంటూరుకు బయలుదేరారు. సుమారు ...
పంది కొవ్వు అబద్ధం కూలగానే బాత్రూం క్లీనర్ కథ మొదలెట్టారా? తిరుపతి లడ్డూపై అపవాదాల పరంపర
అబద్ధం ఒకటి బట్టబయలైతే మరో అపవాదమేనా? ప్రసాద ప్రతిష్టపై వరుస దాడులు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అంటూ స్వామివారి లడ్డూపై చేసిన ఆరోపణలు ఒక్కొక్కటిగా అబద్ధాలుగా బయటపడుతున్న వేళ, ...














