ఆంధ్ర పోలిటిక్స్

డీఏలు ఇచ్చామన్న ప్రచారం.. వాస్తవానికి నాలుగు డీఏలు పెండింగ్

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు బకాయిలు చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. టీఏ, డీఏ, సరెండర్ లీవ్స్ వంటి ప్రయోజనాలు అందిస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే డీఏలు, ఇతర బకాయిలు ...

అసెంబ్లీలో అబద్ధాలు.. గూగుల్ పేరుతో భారీ ప్రచారం… జీవోతో బట్టబయలైన డేటా సెంటర్ గిమ్మిక్కు

విశాఖలో రూ.1.25 లక్షల కోట్లతో గూగుల్ AI డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేశారు. కానీ అధికారిక ...

13 పైసలు తగ్గించామంటూ డప్పు… కానీ ప్రజలపై రూ.20 వేల కోట్ల కరెంట్ బాదుడు!

“తొలిసారి ట్రూ డౌన్ చేశాం… యూనిట్‌కు 13 పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించాం” అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ విద్యుత్ చార్జీల అసలు లెక్కలు చూస్తే ప్రజలపై పడిన భారం మాత్రం ...

“ఉన్నత విద్యకు ఉరి?.. చెల్లించామన్న రూ.2600 కోట్లు ఎక్కడ, రూ.8,900 కోట్ల బకాయిలు ఎక్కడ!”

ఉన్నత విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మరియు వసతి దీవెన నిధులపై ప్రభుత్వం చేసిన ప్రకటనలు, బడ్జెట్ కేటాయింపులు మధ్య పెద్ద తేడా కనిపిస్తోంది. రూ.2600 కోట్లు బోధనా రుసుము చెల్లించామని ప్రభుత్వం చెప్పినా, ...

దేవుడిపై కూడా రాజకీయాలా..? భగవద్గీత పుస్తకాలపై రూ.50 కోట్ల స్కామ్ అంటూ ప్రచారం.. అధికారిక పత్రాలు చెబుతున్న అసలు ఖర్చు రూ.3.71 కోట్లు

భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపైనా రాజకీయ ఆరోపణలు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. టీటీడీ ద్వారా భగవద్గీత పుస్తకాల ముద్రణకు రూ.50 కోట్లు ఖర్చు చేసి స్కామ్ జరిగిందని చేసిన ఆరోపణలపై మాజీ ...

రోడ్లు బాగు చేశామన్న ప్రభుత్వం – గుంతల రోడ్లు, సెస్‌లతో ప్రజలపై భారీ భారం!

రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు చేసి, సీసీ రోడ్లు నిర్మించి రోడ్ల పరిస్థితి మెరుగుపరిచామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ...

అసెంబ్లీలో అబద్ధాలు… పింఛన్లపై నిజం ఏమిటి? లక్షల పింఛన్లు కట్‌ చేసిన వాస్తవం!

ప్రతి నెలా 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అధికారిక లెక్కలు మరియు బడ్జెట్ గణాంకాలు మాత్రం భిన్నమైన వాస్తవాన్ని చెబుతున్నాయి. అబద్ధం vs వాస్తవం అబద్ధం వాస్తవం ...

అసెంబ్లీలో అబద్ధాలు.. నిజాలు: అన్నదాత సుఖీభవ పేరుతో 46 లక్షల రైతులకు నిధులు అన్న ప్రచారం — అసలు లెక్కలు ఏమంటున్నాయి?

ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు భారీగా నిధులు ఇచ్చామని అసెంబ్లీలో చెబుతోంది. అయితే గణాంకాలను పరిశీలిస్తే చెప్పిన లెక్కలు, వాస్తవాలు మధ్య పెద్ద తేడా ఉన్నట్లు కనిపిస్తోంది. అబద్ధం – ...

కోటీ కుటుంబాలకు మూడు ఉచిత సిలిండర్లు అంటారా? లెక్కలు చూస్తే భారీ లోటు బయటపడింది!

రాష్ట్రంలో కోటీ కుటుంబాలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ ప్రకటన వెనుక ఉన్న లెక్కలు పరిశీలిస్తే, ప్రభుత్వం చెబుతున్నదానికి వాస్తవ పరిస్థితికి పెద్ద తేడా ఉన్నట్టు ...

అసెంబ్లీలో అబద్ధాలు.. నిజాలు బయటపెడుతున్న “తల్లికి వందనం” లెక్కలు – తల్లులకు హామీ ఇచ్చి వంచించారా?

ఎన్నికల ముందు “తల్లికి వందనం” పథకం కింద తల్లి ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికీ ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ...