ఆంధ్ర పోలిటిక్స్
జగన్ను కలవొద్దంటూ ఒత్తిడి..? ఉద్యోగం ఇస్తామంటూ ఎవరు బుజ్జగించారు..?
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. ప్రమాదం జరిగి నెలలు గడిచినా నష్టపరిహారం అందకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆ ...
కేఎన్ఆర్పై రూ.200 కోట్ల భూముల ప్రచారం.. అసలు కథ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా కథనాలపై వివాదం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నాగేశ్వరరావు (కేఎన్ఆర్) పేరుతో కొన్ని పత్రికలు, మీడియా వేదికల్లో ప్రచురితమైన కథనాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం ...
పవన్ వ్యాఖ్యలపై కాపు నేతల తీవ్ర ఆగ్రహం.. రాజమహేంద్రవరం సమావేశంలో సంచలన ప్రశ్నలు
కాపు సమాజాన్ని ఉద్దేశించిన వ్యాఖ్యలపై అభ్యంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం, జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ...
రాష్ట్ర వైద్య రంగం సంక్షోభంలోనా? మందుల కొరతతో రోగుల అవస్థలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న మందుల కొరత ఆ వాదనలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), అర్బన్ హెల్త్ ...
రక్తం కోసం పరుగులు… పాలకుల నిర్లక్ష్యంతో కృష్ణా జిల్లాలో ప్రాణాలపై సంకటం!
ఒకవైపు అత్యాధునిక వైద్యం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఆరోగ్య రంగ అభివృద్ధి అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నాయి. మరోవైపు కృష్ణా జిల్లాలో రక్తం కోసం రోగుల కుటుంబాలు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ...
రూ.25 కోట్ల స్కూల్ భూమిపై పాగా..? అమరావతి కోర్ క్యాపిటల్లో సంచలనం రేపుతున్న కబ్జా ఆరోపణలు!
అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. మందడం జెడ్పీ హైస్కూల్కు చెందిన సుమారు ఎకరం ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ...
వెలుగొండకు నిధుల కష్టాలు.. నీళ్లు ఎప్పుడు? ప్రాజెక్టు భవితవ్యంపై మళ్లీ సందేహాలు
రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన వెలుగొండ ప్రాజెక్టు మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ...
పరిశ్రమలకు షాక్.. ‘నో డ్యూస్’ పేరుతో ఓపెన్ యాక్సెస్కు ఏపీ డిస్కంల బ్రేక్!
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగానికి మరో కొత్త సవాలు ఎదురవుతోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీల పెంపు, అదనపు భారాలతో ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలకు ఇప్పుడు ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనుగోళ్లపైనా కొత్త అడ్డంకులు ఏర్పడుతున్నాయన్న ...
రాజ్యసభ సీటు ఎవరికోసం? సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి సాగిన రాజకీయ లెక్కలు!
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన తాజా నామినేషన్లు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ప్రాతినిధ్యం అంటూ ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పుకునే రాజకీయ పార్టీలు, ...
కేజీ బేసిన్ గ్యాస్పై ఏపీ హక్కు ఏమైంది?.. సిలిండర్ ధరల వెనుక మరచిపోయిన ఒక నిజం!
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై మరోసారి రూ.29 ధర పెంపు ప్రజలపై అదనపు భారం మోపింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్లోని కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువులో ...














